యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా చేపట్టే నిర్మాణాల విషయంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా, అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు.
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్ణాల సమగ్ర అభివృద్ధికి నిష్పక్షపాతంగా కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు సైతం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది.
ఆహార కల్తీపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. ఫుడ్ సేఫ్టీ విభాగం పనితీరు మెరుగుపడాలని, కల్తీకి పాల్పడేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన
అంబేద్కర్ గొప్పతనానికి గుర్తుగా తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అలాగే తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా ఆయన పట్ల ముఖ్యమంత�
యాదగిరి నరసింహుని ఆశీస్సులందుకుని విజయదశమి రోజున విజయశంఖం పూరించడానికి సమాయత్తమయ్యారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 45 ఏండ్ల కాకలుతీరిన రాజకీయ జీవితంలో ఆయన అందుకున్న శిఖరాలు ఎన్నెన్నో.
పదేండ్ల క్రితం వరకు ఎడారిని తలపించిన తెలంగాణలో ఇప్పుడు ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నదని గుజరాత్ రైతు లు ప్రశంసించారు. అనతి కాలంలోనే తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంద�
బీజేపీ పూర్తిగా దళిత, బహుజన వ్యతిరేక పార్టీ అని, దాంతో దేశానికి పెద్దగా ఉపయోగం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ సీట్లలో స్థానిక రిజర్వేషన్లు అమలుచేసిన సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ లోకల్ రిజర్వేషన్ సాధన సమితి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పా�
మాలాంటి పేదోళ్లకు కడుపునిండా తిండి దొరకాల్నంటే సీఎం కేసీఆర్లాంటోడు దేశ పాలకుడు కావాలె. ఆయన కష్టం విలువ తెలిసినోడు. మంచిగ ఆలోచిస్తడు.. అసోంటోడు దేశ రాజకీయాల్లోకి వస్తే మంచి పనులు చేస్తడు.. పేదల బతుకులను బ
ఓరుగల్లుకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ హాస్పిటల్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ను సీఎం �
సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నార
యాదాద్రి క్షేత్రానికి సీఎం కేసీఆర్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 11:50గంటలకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల�