జుక్కల్ నియో జకవర్గం విద్యాపరంగా దినదినాభివృద్ధి సాధిస్తున్నది. తాజా గా ఎమ్మెల్యే హన్మంత్షిండే చొరవతో బిచ్కుంద మండల కేంద్రానికి మైనార్టీ జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చ�
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అన్నదాత అప్పుతెచ్చుకోకుండా అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు.
పొతంగల్ను నూతన మండలంగా ఏర్పాటు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు గురువారం పొతంగల్ బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీర�
హఠాత్తుగా తన శాసనసభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి సాధించలేనిది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో చేరి ఏం సాధిస్తారు? లేక మీడియాలో వస్తున్న కథనాల ప్
CPI Narayana | దసరా నాటికి టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సూచించారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్�
MBBS Course | స్వరాష్ట్రంలో ఉంటూ డాక్టర్ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్- బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్
Errabelli Dayakar rao | కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ తెలంగాణకు అవార్డుల పంట పండుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణకు వచ్చినన్ని అవార్డులు మరే
Minister KTR | తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రావడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సర
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. ఇది గత
నేటి కేంద్ర పాలకులు ఆశ్రిత పెట్టుబడిదారులను ప్రపంచ కుబేరులుగా మారుస్తున్నారు. కానీ, కేసీఆర్ మాత్రం అట్టడుగు వర్గాల వారిని పైకి తెచ్చి, ఆర్థిక అసమానతలు రూపుమాపాలని తపిస్తున్నారు. మోదీ నేతృత్వంలోని బీజ�
కుల వృత్తులను, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ రంగాలపై ఆధారపడినవారికి భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. మిషన్ కాకతీయ కారణంగా చెరువులు నింపి మత్స్యకారులకు ఉపాధి కలిపిస్తున్నారు.
సంపన్నులకే సాకారమయ్యే కార్పొరేట్ వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పేదలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. లక్షల రూపాయల వ్యయంతో కూడిన భారీ శస్త్రచికిత్సలను ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్న�
Warangal MGM | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. బుధవారం కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్