Telangana Govt | రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలో పోతంగల్ను మండల కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్న�
Mission Bhagiratha | దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తూ.. అద్
MLC Kavitha | ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.. ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నాచారంలో దళిత బంధు లబ్దిదారుడు �
Minister Niranjan Reddy | నాణ్యమైన పోషకాహారం ప్రపంచం ముందున్న సవాల్ అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక �
Minister harish rao | ముషీరాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేస్తున్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహాన్ని మంత్రులు హరీశ్ర�
CM KCR | సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించార�
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాక ఢిల్లీలో ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రం వైపు చూస్తున్నారనగా నే బతుకమ్మ ఇండియా గేట్ వద్ద వెలుగుతున్నదని చెప్పారు.
సీఎం కేసీఆర్తోనే దేశమంతా దళితబంధు సాధ్యమవుతుందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తమకు దళితబంధు కావాలని ఇతర రాష్ర్టాల్లోని దళితులు ప్రధాని మోదీని నిలదీస్తున్నారని గుర్తుచేశారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా హెచ్చరించారు.
కర్ణాటకలో తెలంగాణం వినిపించటం ఒక అరుదైన సన్నివేశం. మరీ ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో వ్యవసాయ సంక్షో భం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇదెంతో సానుకూల పరిణామం అని చెప్పవచ్చు.