CM KCR | యాదగిరిగుట్ట అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రూ.43కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం శుక్రవారం
Sagaraharam | తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగరహారానికి నేటితో పదేండ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వంలో పత�
Yadadri | యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన
Yadadri | యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై
CM KCR | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు బయల్దేరారు. యాదాద్రీశునికి ప్రత్యేక పూజ�
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్కు తెలిపారు. దీంతో కేంద్ర మంత్రి �
CM KCR | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు చేరుకుంటారు.
సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింద ని, కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ జల్ జీవన్ మిషన్ అవార్డు’ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు.
స్వయంభూ నారసింహుడి పునర్దర్శనం పునఃప్రారంభమై 6 నెలల తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్వామి చెంతకు రానున్నాడు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం �
దేశానికి అన్నం పెట్టే రైతన్నను కడుపులో పెట్టుకొని చూసే నేత, రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో దాదాపు 70శాతం ఎడారిలా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గోదావరి, కృష్ణా, మూసీ జలాలు గలగలా పారుతుండడంతో నేడ�
తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ దశలవారీగా అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని సంపాదిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అటు కేంద్రంలో, స్వయం పాలిత రాష్ర్టాల్లో చేయలేని అనేక పనులను సీఎం కేసీఆర్ తెలంగాణలో అమల�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సందర్శనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం వెళ్లనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సీఎం కేసీఆర్, ఆయన సతీమణ�
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెడుతున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.