Minister KTR | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ను కట్టెబట్టిన మాదిరిగానే.. మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వండి.. పోటీ నుంచి తప్పుకుంటామని టీఆర్ఎస్ పార్�
Boora Narsaiah | టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని తేల్చిచెప్ప
CM KCR | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఉత్తరర్పదేశ్లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయ
ఇయ్యాల తెలంగాణల ఏ మూలకు పోయినా భూముల రేట్లు తక్కువ లేవు. రోడ్డు పక్కకు ఉన్నయి రూ.కోట్లు పలుకుతున్నయి. ఇక్కడ ఒక ఎకరం అమ్ముకొని పక్క రాష్ర్టాల్లో రెండుమూడు ఎకరాలు కొంటున్నరు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచ�
ఎన్నికలు వచ్చినప్పుడే కన్పించే పార్టీలు, రాజకీయ టూరిస్టులను అసలు నమ్మోద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రఘునాథపాలెం మండలంలో రూ.కోటి వ్యయంతో నిర్మించే
ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో సుభిక్ష పాలనను అందిస్తూ, రాష్ర్టాన్ని శిఖరాగ్రాన నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని తెలంగాణకు చెందిన ఎన్నారై, కెనడా, టొరంటోలో ఐటీ మేనేజర్గా పనిచేస్తున్న రా
బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్న గుజరాత్ మాడల్ విఫలమైందని, అక్కడ ఇప్పటికీ దళితులపై వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని గుజరాత్కు చెందిన దళిత హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ మక్వాన్ పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి�
ప్రారంభించిన తేదీ- 2 అక్టోబర్ 2014
ప్రదేశం- హైదరాబాద్
లక్ష్యం- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వారి కుటుంబాల్లో మహిళల వివాహానికి ఆర్థిక సహాయం అందించడం.
బీజేపీలో చేరినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఇస్తున్న రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు డబ్బులను మునుగోడుతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం ఇవ్వాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్న�
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై ఎప్పటికీ సవితి తల్లి ప్రేమే చూపుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివక్ష నగ్నంగా, భయోద్విగ్నంగా కొనసాగుతున్నది.
Minister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు స�
Vinod Kumar | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ఆరు నెలల కాలంలో సుమారు రూ. 80,000 కోట్ల దేశ సంపదను ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించారని, మోదీ �