బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ వివక్ష ధోరణులను వ్యతిరేకించే ప్రతి పార్టీ కేసీఆర్ ఏర్పాటుచేసిన బీఆర్ఎస్తో కలిసి అడుగులు వేసే అవకాశం ఉన్నదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్లేషించారు.
కర్ణాటకలో బీఆర్ఎస్తో జేడీఎస్ జోడీ కట్టనున్నది. కొత్త కలయికతో తన బలాన్ని పెంచుకోవాలని జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ చూస్తున్నది. కొత్త రాజకీయ సమీకరణల వల్ల జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నాయకుల వ�
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు అందజేస్తుండటంతో లబ్ధిదారుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివా
బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుధర్మ శాస్ర్తాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్ని
మైనార్టీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని తెలంగాణ ముస్లిం ఫకీర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సాబీర్ అలీ ఆగ్రహం వ్�
All India Forward Bloc Party | దేశంలో మోదీ, అమిత్ షాల ఉన్మాదంతో కూడిన బీజేపీ ఫాసిస్టు రాజకీయ విధానాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాంతీయ పార్టీని జాతీయపార్టీ భారత్ రాష్ట్ర సమితిగా తీర్మానించడమే జాతీ�
Election campaign|మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
‘సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తే దేశంలో విప్లవాత్మక మార్పులు తప్పక వస్తాయి.. ఆయన బీఆర్ఎస్తో ముందుకు రావడం శుభపరిణామం’ అని ఫీల్ట్ అసిస్టెంట్లు స్వాగతం పలుకుతున్నారు.
2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకోసం తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మొదట్లో ఢిల్లీలో ఉండె.
దశాబ్దాల ఫ్లోరోసిస్ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్ది. ఉమ్మడి రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నపుడు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో ఖుదాభక్ష్పల్లి గ్రామంలో శాసనసభ్యుల �
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ రైతులు సొంతంగా నిలదొక్కుకోలేదు. వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ అవలంబించిన విధానాలు రైతుల ఉనికిని ప్రశార్థకం చేస్తున్నాయి.