స్వతంత్ర భారతావనిలో గత 75 ఏండ్లుగా ఒక్క మౌలిక సమస్య కూడా పరిష్కారం కాలేదని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడం వల్ల కలిగే ప్రభావంపై రాష్ట్రస్థాయి నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు చర్చించుకొంటున్నారు.
నవ భారత నిర్మా ణం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బంపర్ మెజార్టీతో విజయం సాధించ�
తెలంగాణ మోడ ల్ నేడు దేశానికి రోల్ మోడల్ అయింది. వివిధ రాష్ర్టాల్లోని భిన్న వర్గాల వారు దేశ్ కీ నేతా కైసా హో కేసీఆర్ జైసా హో అని నినదిస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఆదిలా బాద్ �
Minister Srinivas Goud | కేంద్రంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీ సర్కార్ను ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మోదీ సర్కార్కు ధీటుగా నిలబడేందుకే సీ
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రభాకర్ రెడ్�
Minister KTR | సబ్జెక్టు ఉన్న తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ప్రాధాన్యతను దక్కించుకుంటున్నాయి. ఆ మాదిరిగానే మా పార్టీలో కంటెంట్, కటౌట్ ఉంది.. మాకే విజయం దక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్ర�
Minister KTR | మునుగోడులో టీఆర్ఎస పార్టీ గెలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెండు, మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉందని ఆయన అన్నారు. ప్రగతి భవన్లో కేటీ
KCR's decision| మునుగోడు ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించడాన్ని టీఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సాగౌడ్ స్వాగతించారు.
Minister KTR | 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో తమ
Minister Niranjan reddy | సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని, ఈ 8 ఏండ్లలో తెలంగాణ పల్లెల స్వరూపం మారిపోయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశ�
CM KCR | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయానికి అందరూ కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్స�