తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం దీక్షాదివస్ అని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం బహ్రెయిన్లో ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో దీక్షాదివస�
ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేల్కొలిపిన రోజుగా దీక్షా దివస్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. దీక్షా దివస్ సందర్భంగా మంగళవారం ఆయన �
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన ఘనుడు కేసీఆర్ అని టీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి అన్నారు. దీక్షాదివస్ సందర్భంగా మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్(బీఆ
నగర వాసులకు స్వచ్ఛమైన నీరాను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నెక్లెస్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నది.
మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. అనుముల మండలంలోని 90 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి,
తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు కారణమైన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించిన రోజును పురస్కరించుకుని దీక్షా దివస్ను మంగళవారం తార్నాకలో ఘనంగా జరుపుకున�
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అని ఉద్యమ వీరుడు బయల్దేరిన రోజు దీక్షా దివస్ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మరోసారి ‘కంటి వెలుగు’ నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడుత 2018 ఆగస్టు 15న ప్రారంభించగా జిల్లాలోని 174 పంచాయతీల పరిధిలో ఉన్న 1,70,809 మందిక
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.