Kanti Velugu | వచ్చే ఏడాది జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమానికి రూ. 200 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు నిధుల విడుదలపై రాష్ట్ర
Telangana | హైదరాబాద్లో షర్మిల అరెస్ట్ బాధించిందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంపై తెలంగాణ రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఆకస్మికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.
Minister KTR | దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విశ్వనగరం హైదరాబాద్కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు,
PVNR University | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీవీ నరిసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ దేశానికే ఆదర్శంగా నిలువనుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్
minister errabelli dayakar rao | తెలంగాణ రాత మార్చిన విధాత కేసీఆర్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దీక్షా దివస్ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రా
Minister KTR | తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర�
దేశ కీర్తి ప్రతిష్టలు పెంచేలా ప్రభుత్వ రంగంలోనే నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురుకులాల సొసైటీ ఇంటర్ లీగ్ పోటీలు మొదలయ్యాయి. పోటీలను సోమవారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించా
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు �
ఏండ్లుగా కనీస సదుపాయాలు లేకుండా బతుకుతున్న హమాలీ బస్తీలోని పేదలకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
‘హోటళ్ల తిండి.. మోటర్ల నిద్ర’ అనేది తెలంగాణలో ఫేమస్ సామెత. ఏపూటకు ఆ పూట అన్నట్టుగా బతికేవాళ్లను ఉద్దేశించి ఈ సామెత చెప్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సామెత అతికినట్టు సరిపోయేలా ఉన్నది.
దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా మారిందని, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని పథకాలను అనుసరించేలా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్�