తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 2 శాతం సీఎస్టీని సీఎం కేసీఆర్ రద్దు చేయడంపై ఖమ్మం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం సీఎం కేసీఆర్
నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు అమలుచేస్తున్న రెండో విడత కంటివెలుగు విజయవంతానికి సర్వం సిద్ధం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించార�
హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ను అతి త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
పేదల సొంతింటి కలను టీఆర్ఎస్ సర్కారు నెరవేరుస్తున్నది. దశలవారీగా నిర్మాణాలు పూర్తి చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. సంగారెడ్డి జిల్లా కేంద్ర శివారులో 329, కంది వద్ద నిర్మించిన 96 డబుల్ బెడ్�
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని చావు నోట్లో తలపెట్టి నాటి ఉద్యమ రథసారధి, నేటి ముఖ్యమ్ంరత్రి కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత నిరుపేదలైన లబ్ధిదారులకే ఇస్తామని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అందిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
‘ఎదురులేని నేత కేసీఆర్. సీమాంధ్ర కుట్రలను ఛేదించి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు ఆయన. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ఆమరణ దీక్ష చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంలా నిలిచిపోతుంది.
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం వ�
మన రాజధాని హైదరాబాద్ మటన్ బిర్యానీకి మషూర్. ఇక తెలంగాణ ప్రజలకు ముక్క మీద ఉండే మక్కువ గురించి తెలిసిందే. సుమారు 99 శాతం మంది మాంసప్రియులేనని తాజా గణాంకాలు చెప్తున్నాయి.
కోటి ఆశల కొత్త రాష్ట్రంల పాలన మీద దృష్టి పెడుతుండగనే రెండు కండ్ల సిద్ధాంతుడు చంద్రబాబు కన్ను వడ్డది. ఒక ముఖ్యమంత్రిగా తన రాష్ట్రం తాను చూసుకొనుడు పోయి తెలంగాణ కూ డా కావాల్నని పగటి కలలు కన్నడు