మణిపూర్లో హింసాకాండ మరోసారి ప్రజ్వరిల్లడం ఆందోళన కలిగిస్తున్నది. ఏడాది గడుస్తున్నా అక్కడ పూర్తిస్తాయిలో శాంతి ఏర్పడలేదు. ఎన్నికల కారణంగా దేశం దృష్టి అటువైపు మళ్లనప్పటికీ చెదురుమదురు ఘటనలు జరుగుతూనే
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. తౌబాల్ జిల్లాల్లోని లిలోంగ్ ఏరియాలో సోమవారం గుర్తుతెలియని కొందరు సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.
ఇంఫాల్ లోయ కేంద్రంగా పనిచేసే ఓ తిరుగుబాటు గ్రూపుతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని, త్వరలో వారితో ఒక శాంతి ఒప్పందం చేసుకొంటామని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆదివారం వెల్లడించారు.
మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల మీడియా కవరేజిపై సీఎం బీరేన్ సింగ్ చేసిన ప్రకటనలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. దీనికి సంబంధించి గిల్డ్ అధ్యక్షుడు, మరో ముగ్గ�
Manipur: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) అధ్యక్షుడితో పాటు మరో ముగ్గురు సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలో అల్లర్లను రెచ్చగొట్టేందుకు వాళ్లు ప్ర
ఇంఫాల్: పొరుగురాష్ట్రం మిజోరంపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ మండిపడ్డారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం తంగాను హెచ్చరించారు.
రెండు నెలలుగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్ధమయ్యారని, సాయంత్రం
మణిపూర్లో దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చేతులెత్తేశాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
ఇటీవల మణిపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మిలిటెంట్లను మట్టుబెట్టడం బూటకమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన అల్లర్లను అణచివేసే క్రమంలో జరిగిన ఎన్కౌం�
Manipur | తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్ర�