ఇటీవల మణిపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మిలిటెంట్లను మట్టుబెట్టడం బూటకమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన అల్లర్లను అణచివేసే క్రమంలో జరిగిన ఎన్కౌం�
Manipur | తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్ర�
మణిపూర్ ముఖ్యమంత్రి పీఠం మళ్లీ బీరేన్ సింగ్నే వరించింది. మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం రోజు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగ�
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 60 స్థానాలుండగా 32 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది. అయితే ప్రస్తుత సీఎం బీరేన్ స�
Manipur Polls | మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 60 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్