భూతాపం.. ప్రాణాంతక క్యాన్సర్లకూ దారితీస్తున్నది. అధిక ఉష్ణోగ్రతలతో మహిళల్లో రొమ్ము, అండాశయం, గర్భాశయ క్యాన్సర్ల ముప్పు పెరుగుతున్నది. మధ్యప్రాచ్యంతోపాటు తూర్పు ఆఫ్రికాకు చెందిన 17 దేశాల్లో నిర్వహించిన త
వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల కరిగిపోతున్న హిమానీ పర్వతాలను కాపాడుకోవాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ డైరెక్టర్ పీజీ శాస్త్రి పిలుపునిచ్చారు.
Sunita Williams | సాంకేతిక కారణాలతో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్లను భూమిపైకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్న వేళ కొత్త సవాళ్లు వెలుగుల
వర్షానికి వేళాపాళా ఉండదు. అవసరం ఉన్నప్పుడు పడదు. అవసరం లేనప్పుడు కుంభవృష్టి కురుస్తుంది. అలాకాకుండా, మనకు అవసరం ఉన్నప్పుడే వర్షం కురిస్తే..! పండుగలకు, పబ్బాలకు కురవకుండా చేయగలిగితే..!
పర్యావరణ మార్పులు దేశంలోని గ్రామీణ మహిళల ఆదాయం తగ్గుదలకు కారణమవుతున్నాయని యూఎన్ తాజా నివేదిక పేర్కొన్నది. కరువు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి అంశాలు భారత్లో గ్రామీణ మహిళల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయ�
వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా నగరంలో మళ్లీ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. వాతావరణం ఉన్నట్లుండి చల్లబడటం, తేలికపాటి వానలు కురవడంతో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో రోగులు దవాఖానల
Thar Desert | వచ్చే శతాబ్దానికి థార్ ‘ఏడారి’ కాస్త నందన వనంగా మారనుంది! వాతావరణ మార్పుల కారణంగా ఈ పరిణామం చోటు చేసుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలోని మిగతా ఎడారులన్నీ మరింత వేడెక్కుతుంటే.. థార్ల�
వరుణుడు శాంతించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపిచ్చాయి. ఎట్టకేలకు శనివారం సూర్యుడు కనిపించాడు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ
చీతాలతో ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నాయి. ఇక్కడి వాతావరణంలో అవి మనుగడ సాగించలేవని తెలిసినా మంకుపట్టుతో తీసుకొచ్చి కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. దీంతో ఇప్పటికే చ
కరోనా కాలంలో దీర్ఘకాలం పాటు బడుల మూసివేతవల్ల విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. కొంతకాలం పాటు ఆన్లైన్ ద్వారా తరగతులు బోధించినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రయోజనం కలుగలేదు. దీనివల్ల అన్ని తరగతుల విద్యా�
వాతావరణ మార్పులకు సంబంధించిన వార్తలను కవర్ చేసేటప్పుడు జర్నలిస్టులు వాస్తవ సమాచారాన్ని గణాంకాలతోపాటు లోతైన విశ్లేషణ, పరిశోధనాత్మక కథనాలను అందించాలని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్, యాక్ట�
కార్పొరేట్ శక్తులు వ్యవసాయరంగంలో ప్రవేశించకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు రాష్ట్ర సర్కార్ అవార్డులను ప్రకటించింది. 9 అంశాలను పరిగణనలోక�
వాతావరణ పరిస్థితులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. దీనివల్ల వ్యాపించే వ్యాధులలో ప్రధానమైంది.. టైఫాయిడ్. ‘సాల్మొనెల్లా టైఫి’ అనే బ్యాక్టీరి�