ప్రతీ ఒక్కరు తాగునీటి విషయంలో పరిశుభ్రత పాటించాలని మిషన్ భగీరథ ఎస్ఈ రాములు అన్నారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో వైరల్ ఫీవర్, జాండీస్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మిషన్ భగీరథ ఎస్ఈ రాములు శుక్రవారం
IAS Officer Does Sit-Ups | విధుల్లో చేరిన తొలిరోజే ఐఏఎస్ అధికారి పరిశుభ్రతపై దృష్టిసారించారు. బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వారితోపాటు మరికొందరిని ఆయన గుంజీలు తీయించారు. అయితే ప్రభుత్వ కార్యాలయం అపరిశుభ్రంగా ఉండటాన్
గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపో యింది. కాంగ్రెస్ పాలనలో పల్లెలు సమస్య లతో సతమతమవుతున్నాయి. నిధులు రాక, పాలక వర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభి వృద్ధి కుంటుపడి పాలన అస్త వ్యస్తంగా మారింది. ప్రత్యే�
Cleanliness | వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రేబర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవ్జాదవ్. ఇంటి చుట్టూ నీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు.
పర్యాటక స్థలాల పరిశుభ్రత విషయంలో అధికారుల లోపాలు, ఏజెన్సీల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ‘టూరిజం స్థలాల్లో ప్రైవేట్ రాజ్యం శీర్షికన ‘నమస్తే’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా, అధికారులు స్పందించారు. తొమ్�
పచ్చదనానికి, పరిశుభ్రతకు నిలయంగా గ్రామాలను తీర్చిదిద్దడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలివ్వగా కాంగ్రెస్ ప్రజా పాలనలో ఏకంగా చెత్త సేకరణ వ్యవస్థ కుప్పకూలింది.
పర్యాటక స్థలాల పరిశుభ్రతపై జీహెచ్ఎంసీ శీతకన్ను వేసింది..పారిశుధ్య నిర్వహణలో ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా దుర్గందభరిత వాతావరణంలో పర్యాటక స్థలాలు దర్శనమిస్తున్నాయి.
వంటకు రుచిని అందించే ఉప్పు.. ఇంటికి శుభ్రతను తీసుకొస్తుంది. మరకలు, చెడువాసనలను తొలగించడంలో సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా.. ఇనుప సామగ్రికి పట్టిన తుప్పును వదలగొట్టడంలో ఉప్పు ముందుంటుంది. ఎలాంటి రసాయనాల�
N vasantha | జవహర్నగర్ కార్పొరేషన్లోని 10వ డివిజన్లో డెంగ్యూ కేసు నమోదవ్వగా కమిషనర్ వసంత సిబ్బందితో కలిసి బుధవారం బాధితురాలి ఇంటికి వెళ్ళి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణపై అవగాహన కల్ప�
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే, గంగా నది పరిశుభ్రత, నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశారు. కలుషిత గంగా నదిలో ఎవరు స్నానం చేస్తారు? అని ప్రశ్నించారు. తాను మాత్రం ఆ నదిలో పవిత్ర �