పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతగా గుర్తించాలని సర్పంచ్ సాంబారి భారతమ్మ-కొమురయ్య అన్నారు. చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశా
పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ ఉమ్మెత్త శోభరవీందర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి గ్రామంలో స్వచ్ఛత హి సేవ 2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సర్పం�
కరీంనగర్ స్వచ్ఛత కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న వాహనాలు పారిశుధ్య విభాగంలోని కొందరు అధికారుల తీరుతో నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. నెలల తరబడిగా షోకేస్లో బొమ్మల్లా మారుతున్నాయి. �
పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని డీపీవో శ్రీనివాసరావు అన్నారు. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడ�
బస్టాండ్ ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్తగా ఎన్నికైన పోతంగల్ గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య భజరంగ్ పరిశుభ్రత పనులు చేపట్టారు. ఏళ్ల నుండి బస్టాండ్ లో గల టాయిలెట్లలో మురుగు నీరు నిలిచి రోడ్డు పక్కన వెళ�
ప్రతీ పాఠశాలలో పచ్చదనం ఉండేలా మొక్కలు పెంచాలని విద్యా శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకట నర్సమ్మ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పాఠశాలలను బుధవారం ఆమె సందర్శించారు. స్పెషల్ క్యాంపెయిన్ 5.0 లో భాగంగ�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందితోపాటు వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం చల్లని తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఫ్రిజ్ చూడండి ఎలా ఉందో.. కార్యాలయంలోని సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట గల ఈ
గోదావరిఖని ప్రభుత్వ పీజీ, డిగ్రీ కళాశాల బాలికలు స్వచ్ఛత బాట పట్టారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టారు. స్వచ్ఛ భారత్ లో భాగస్వామ్యంగా గురువారం పీజీ, డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యం�
ప్రతీ ఒక్కరు తాగునీటి విషయంలో పరిశుభ్రత పాటించాలని మిషన్ భగీరథ ఎస్ఈ రాములు అన్నారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో వైరల్ ఫీవర్, జాండీస్ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మిషన్ భగీరథ ఎస్ఈ రాములు శుక్రవారం
IAS Officer Does Sit-Ups | విధుల్లో చేరిన తొలిరోజే ఐఏఎస్ అధికారి పరిశుభ్రతపై దృష్టిసారించారు. బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వారితోపాటు మరికొందరిని ఆయన గుంజీలు తీయించారు. అయితే ప్రభుత్వ కార్యాలయం అపరిశుభ్రంగా ఉండటాన్