రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడోరోజైన ఆదివారం గ్రామాలు, పట్టణాల్లో ప్రగతి పనుల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వికారాబాద్ : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పట్టణ ప్రగతి
మందమర్రి ఏరియా జీఎం చింతల రామకృష్ణాపూర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. భారత్ కి ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా రామకృష్ణాపూర్
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలనే లక్ష్యంతో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.