ఖమ్మం నగరం పరిశుభ్రంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాపర్తినగర్ 58వ డివిజన్లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.1.10 కోట్లతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్�
పారిశుధ్య కార్మికుల కృషితోనే కరీంనగర్ నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాల్లో అవార్డులు వచ్చాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం జూబ్లీహిల్స్ సర్కిల్ లోటస్పాండ్లో మొక్కలు నాటారు.
ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛదనం-పచ్చదనంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భార తి హోళికేరి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బయ్యారం, మున్సిపల్ �
ప్రభుత్వం ఒక కార్యక్రమం అమలు చేసే ముందే అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తుంది. ఆ తర్వాతే కార్యాచరణ మొదలు పెడుతున్నది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
గ్రామాలు అభివృద్ధి చెంది పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టగా, కాంగ్రెస్ సర్కారు దాన్ని గాలికొదిలేసింది. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేయడంతో పల్ల�
MLA Kaleru Venkatesh | వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు.
పరిశుభ్రతా కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్లో నిలిచింది. కేంద్రం తలపెట్టిన స్వచ్ఛతా హి సేవ (ఎస్హెచ్ఎస్)లో అగ్రస్థానం సాధించింది. ఎస్హెచ్ఎస్లో భాగంగా దేశంలో అత్యధిక కార్యక్రమాలు నిర్వహించి�
పచ్చదనం, పరిశుభ్రత అభివృద్ధిలో మన పల్లెలు దేశానికి ఆదర్శ గ్రామాలుగా కీర్తిగడిస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023’ జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్�
జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రోస్.. నగరంలో వందశాతం స్వచ్ఛతను సాధించడంపై ప్రత్యేక దృష్టినిసారించారు. పదిరోజుల క్రితం కూకట్పల్లి జోన్ పరిధిలోని పలు సర్కిళ్లలో ఆకస్మిక తనిఖీలు న�
హామ్లెట్ గ్రామాలుగా ఉన్న పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ హోదా కల్పించడంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. స్వయం పాలనలో అవార్డులు సొంతం చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇందుకు నిజామాబాద్ రూరల్ మ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు రాష్ట్ర సర్కార్ అవార్డులను ప్రకటించింది. 9 అంశాలను పరిగణనలోక�
రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడోరోజైన ఆదివారం గ్రామాలు, పట్టణాల్లో ప్రగతి పనుల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వికారాబాద్ : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పట్టణ ప్రగతి