ఓ వైపు పాఠశాలలన్నీ ప్రారంభమై పాఠ్యాంశాల బోధన కొనసాగుతుండగా బేల మండలంలోని దహెగావ్లోని ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక, విద్యార్థులు రాలేక తరగతి గదులకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలి�
పాఠశాలలో డిజిటల్ తరగతులలోని ఇంగ్లిష్ బోధన విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రధానోపాధ్యాయులు చూసుకోవాలని, పదో తరగతి విద్యార్థులు బాగా చదువుకుని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌత�
ఈ ఏడాది జనవరి 12న సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల జిల్లాకు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సి�
గతంలో ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలంటే తప్పనిసరిగా క్లాసుకు ప్రత్యక్షంగా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు సాంకేతికత పుణ్యమా అని ఏ భాషనైనా ఆన్లైన్లో నేర్చుకునే అవకాశం దొరికింది.
చదువులో వెనుకబడ్డ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. కనీస సామర్థ్యాల పెంపే లక్ష్యంగా ప్రత్యేక తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది.
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా వేసవి స
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలకు సంబంధించి అన్ని పనులు మే నెల 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని, అవసరమైతే ఎక్కువ మంది టెక్నీషియన్లు, వర్కర్లను తెచ్చుకో
గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను నెలకొల్పింది. శిక్షణ పొందిన ఉపాధ్యా�
మంచిర్యాల వైద్య కళాశాల మొదలైంది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్ ద్వారా మంగళవారం సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. యేడాదిలోనే కాలేజీని అందుబాటులోకి తెచ్చిన కలెక్టర్, వైద్య�
వైద్య రంగంలో నయా విప్లవం మొదలైంది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగు పడింది. జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, మంగళవారం ఒకే రోజు ఎనిమిది కళాశా
తెలంగాణ వైద్య రంగంలో నూతన విప్లవం.. దేశ చరిత్రలోనే ఒక అరుదైన సందర్భం.. ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్న శుభసమయం.. ఎనిమిదేండ్లలో ఎన్నో సంచలనాలు సృష్టించిన తెలంగాణ, మరో చారిత్రక
ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనంలో ఆదివారం ధ్యాన తరగతులను బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. మహాస్తూపం మొదటి అంతస్తులో నాలుగు బ్యాచ్లకు 30 న
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలను పరిష్కరించాలని రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కళాశాలను సందర్శించారు. ఎస్పీ ప్రవీణ్�