Clash | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఉత్తర 24 పరగణాల జిల్లా (North 24 Paraganala district) లో బీజేపీ, టీఎంసీ కౌంటింగ్ ఏజెంట్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై పరస్పర దాడలకు దిగారు. ఇంతలో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి రెండు వర్గాల �
Clash | నల్లగొండ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. 14వ వార్డులో బీఆరెస్ అభ్యర్థి గెలిచినా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లుగా అధికారులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దాంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల �
Demolition | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని రామ్లీలా మైదానం దగ్గర ఉన్న సయ్యద్ ఫయాజ్ ఇలాహీ (Syed Faiz Elahi) మసీదు వద్ద బుధవారం ఉదయం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మసీదు ఆవరణలో ఆక్రమణలను కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్ అధికార�
Ramdev Baba, Panelist Clash | యోగా గురువు రామ్దేవ్ బాబా, ప్యానలిస్ట్ మధ్య టీవీ చర్చా కార్యాక్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఘర్షణ పడ్డారు. లైవ్లో పంచ్లు కురిపించి, నేలపైకి తోసుకుని కొట్టుకున్నా�
Clash | పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పలుచోట్ల ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తాజాగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము త
MBBS Students Clash Over Noodles | నూడుల్స్ ఆర్డర్ అంశంపై ఎంబీబీఎస్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రాడ్లు, కర్రలతో రెండు గ్రూపుల స్టూడెంట్స్ కొట్టుకున్నారు. ఇద్దరు మెడికోలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో 15
Wife Husband | భార్యను హత్య చేసిన భర్త విషయం తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, అమీన్పూర్ సీ నరేశ్ చేరుకొని హత్య కు సంబంధించిన వివరాలు సేకరించారు.
BJP MLAs Clash | ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి ముందుకు వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిల
BJP And Tipra Motha Workers Clash | ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసారం సందర్భంగా బీజేపీ, మిత్రపక్షం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలు బైకులు, కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితి
Shivakumar, Siddaramaiah aides clash | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న విభేదాలు మరో మలుపు తిరిగాయి. ఇరువురి సహాయక అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో వారిద్దరూ భౌతికంగ�
Clash | ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రత్నాకర్ (29), సృజయ్ కాంత్ (28), సోదరులు హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ కాలనీ 5వ పేజ్ లో నివసిస్తూ హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు.
ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ హోంగార్డు మృతి చెందిన ఘటన యాచారం పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ నందీశ్వర్రెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం..
Villagers Storm Police Station | పోలీస్ కస్టడీలో ఉన్న మద్యం స్మగ్లర్ను విడిపించేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పోలీసులతో ఘర్షణపడ్డారు. ఈ దాడిలో నలుగురు పోలీసులతో సహా 12 మంది �
Cricket Dispute Clash | స్థానికంగా జరిగిన క్రికెట్ మ్యాచ్పై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాడుల్లో ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస�