Prisoners Clash | జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. పంజాబ్లోని సంగ్రూర్లో జైలులో ఈ సంఘటన జరిగింది.
Protest | పొరుగు దేశం నేపాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఆందోళన ఘర్షణలకు దారితీసింది. తమ జాతి ప్రాబల్యం ఉన్న ప్రాంతం వరకు ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్ (N
Clash between police and farmers | రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. 20 మందికిపైగా పోలీస్ సిబ్బంది, అధికారులు గాయపడ్డారు. సుమారు 30 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Gurdaspur central jail: గురుదాస్పుర్ కేంద్ర కారాగారంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఖైదీలు కొట్టుకున్నారు. ఆ హింసలో అనేక మంది ఖైదీలు గాయపడ్డారు.
Clash | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మణిపూర్లో మొదలైన ఈ యాత్ర రెండు రోజుల క్రితం అసోంకు చేరుకుంది. అసోం ప్రభుత్వం అ
ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ ( Kasganj ) జిల్లాలో ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దానిని ఆపడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడంతో సికందర్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తీవ్రంగా గాయపడ్డారు.
Cricket Match | ఏపీలోని నెల్లూరు జిల్లా(Nellore District)లో దారుణం జరిగింది. సరదాగా క్రికెట్ (Cricket) మ్యాచ్ జరుగుతుండగా చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసింది.
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది. క్యాంప్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్�
Rajasthan polling | రాజస్థాన్లో శనివారం పోలింగ్ (Rajasthan polling) సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర బలగాలు వెంటనే ఆ పోలింగ్ కేంద్రం �
Clash Over Fake Voting | ఫేక్ ఓటింగ్పై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. (Clash Over Fake Voting) ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఒకరు సజీవ దహనమయ్యారు. కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సం
Shiv Sena factions clash | శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాసాహెబ్ ఠాక్రే వర్ధంతి సందర్భంగా రెండుగా చీలిన ఆ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. (Shiv Sena factions clash) నవంబర్ 17 బాలాసాహెబ్ వర్థంతి. అయితే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిం�