సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. యాత్ర బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చేరుకున్నది. ఈ క్రమంలో వడ్డెర కాలనీ వద్ద ఆ
జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేపీ మంగళవారం చేపట్టిన సెక్రటేరియల్ ఘెరావ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. సెక్రటేరియట్కు చేపట్టిన మార్చ్ను అడ్డుకొన్న పోలీసులతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగ�
పోలీసులు, నిరసన చేస్తున్న నిరుద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టుకున్నారు. పలు ఇండ్లు, వాహనాలను ధ్వంసం చేశారు.
షిండే వర్గం మద్దతుదారులు ఒక వాహనంలో వెళ్తూ ఉద్ధవ్ శివసేనకు చెందిన మహిళల పట్ల అభ్యంతరకరంగా సైగలు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు, ఇతర శివసేన కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకుని అందులో ఉన్న రెబల్ వర్గం వా�
Football Match | రెండు జట్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ (Football Match) జరుగుతున్నది. మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న దశలో స్టేడియంలో గొడవ మొదలైంది. ఇరు జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తన్నుకున్నారు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని యూపీ గేట్ వద్ద గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర