దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకొన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. తన పదవీకాలంలో చివరిరోజైన శుక్రవారం.. దేశవ్యాప్తంగా ప్రజలంతా లైవ్ స్ట్రీమింగ్ ద్�
ప్రజలకు న్యాయం అందించడం కోర్టుల విధి మాత్రమే కాదని, కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలకు రాజ్యాంగం సమానమైన బాధ్యత కల్పించిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ పంపిణీ కోర్టుల బాధ్యతేనన్న భావనను �
న్యూఢిల్లీ: జిల్లా న్యాయ స్థానాలను మరింత బలోపేతం చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా న్యాయ ఉద్యమాన్ని చేపట్టడంలో జిల్లా కోర్టులు చోదకాలుగా పనిచేస్తాయన్నారు. చాలా
ఢిల్లీలోని సుప్రీంకోర్టు సముదాయంలో న్యాయవాదుల కోసం నూతనంగా నిర్మించిన యుటిలిటీ లాంజ్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం ప్రారంభించారు
న్యూయార్క్, జూలై 2: న్యాయవ్యవస్థ చాలా గొప్పదని, ఇది రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ ‘భారత్ల
ఎందరో మహానుభావులు పోరాడి సాధించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రపంచంలోని ప్రతి ఒక్క పౌరుడూ అవిశ్రాంతంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సుప్ర�
కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన రెండు కొత్త కోర్టుల ప్రారంభోత్సవానికి గురువారం తిరుపతి వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, ఈసీ సభ్యులు తోటకూరి శ్రీ�
తమ హక్కులు, గౌరవానికి గుర్తింపు, రక్షణ ఉన్నదని ప్రజలు భావించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వివాదాలను త్వరితగతిన పరిష్�
చెన్నై: తమిళ్ను మద్రాస్ హైకోర్టు అధికార భాషగా చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. దీంతో పాటు మరో రెండు డిమాండ్లను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యా�
న్యాయవ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు బాగున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. చేతికి ఎముకలేని తనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రేడ్మార్క�
న్యూఢిల్లీ: రాజకీయ పాలకులు కాలానుగుణంగా మారుతుంటారు, కానీ సంస్థాగతంగా మీరు శాశ్వతం అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. సీబీఐ వ
ప్రవాస భారతీయులు తమ మూలాలు మర్చిపోవద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఎక్కడ ఉన్నా పండుగలు జరుపుకోవాలని, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సంస్కృతిని చాటాలని పేర్కొన్నారు. యూఏఈల�
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు మామూలే. పలానాది ఉచితంగా ఇస్తామంటూ కూడా కొన్ని పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చుతాయి. ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. �
50% కోటా డిమాండ్పై కొలీజియంలో చర్చిస్తాజస్టిస్ హిమాకోహ్లీ సన్మాన సభలో సీజేఐ రమణన్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర వ�