సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వర్గాలు కోర్టు తీర్పులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ఈ విషయంలో న్యాయమూర్తులు అప్రమత్తంగ�
కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏవైనా వస్తువుల దిగుమతికి అనుమతి ఇచ్చిన తర్వా త, ఆ వస్తువులపై సుంకాలను చెల్లించాలని కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం డీఆర్ఐ (డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్)
Supreme Court | ప్రైవేటు ఆస్తుల స్వాధీనం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంద
తాతాలిక డీజీపీల నియామకం వ్యవహారంలో తెలంగాణ, ఏపీతో పాటు ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదుల వైఖరిపై భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. కేసులకు సంబంధించి న్యాయమూర్తులపై పడుతున్న ఒత్తిడిని ఎవ్వరూ పట్ట�
Menstrual Leaves | రుతుక్రమ సెలవుల అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం చర్చ జరిగింది. ఈ అంశంపై రాష్ట్రాలను సంప్రదించి రుతుక్రమ సెలవుపై నమూనా విధానాన్ని రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిం
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగాలంటూ 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం పాలనాపరమైన ప్రక్రియకు అనుమ�
CJI Justice Chandrachud | దిగువ కోర్టుల్లోనే కాకుండా.. హైకోర్టుల్లోనూ మౌలిక సదుపాయాల కొరత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. రాజేంద్రనగర్లో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ హైకోర్�
దేశంలోని 370 జిల్లాల్లో అనాథ పిల్లల దత్తత ప్రక్రియను నిర్వహించాల్సిన ప్రత్యేక దత్తత ఏజెన్సీలు(ఎస్ఏఏ) లేకపోవడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతట అవే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. రాజ్యాంగ న్యాయస్థా�
Supreme Court | ఇండియన్ కోస్ట్గార్డ్లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటులో కేంద్రం చేస్తున్న జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపి�
Supreme Court | సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్షణం తనకు ఎంతో సంతృప్తినిచ్చి�
రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని 1973లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చరిత్రాత్మక తీర్పు ప్రస్తుతం తెలుగుసహా 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నది.