గతకొద్ది రోజులుగా మలుపుతూ తిరుగుతున్న గర్భవిచ్చిత్తి కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. తన 26 వారాల గర్భాన్ని తొలగించుకొనేందుకు పిటిషన్దారురాలైన ఓ 27 ఏండ్ల వివాహితకు న్యాయస్థానం అ�
రాజకీయ పార్టీలకు విరాళాలకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది.
తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్ధాలుగా కొనసాగుతున్న కావేరీ నదీ జలాల పంపకం వివాదంపై విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం పే�
బీజేపీ ప్రభుత్వ హయాంలో వేధింపుల పర్వం న్యాయ కోవిదులను చేరింది. భారత న్యాయవ్యవస్థను కాపాడే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు కూడా కమలదళం నుంచి ట్రోలింగ్స్ తప్పడం లేద�
తాను రిటైర్మెంట్ తీసుకునే వ్యక్తిని కానని, మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవీకాలం సో�
Same-Sex Marriage | స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్లపై వరుసగా మూడోరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్
CJI Justice DY Chandrachud | సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేసిన ఓ పిటిషన్పై ఓ న్యాయవాది ముందస్తు విచారణ కోసం పట్టుబట్టగా.. ఆయన అసహనం వ్య�
కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై రాజకీయ ప్రతీకారంతో దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది.
బిల్లులను పెండింగ్లో పెట్టుకుని గవర్నర్ కూర్చోవటాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
మహారాష్ట్రలో కొనసాగుతున్న శివసేన చీలిక ఎపిసోడ్లో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక అడుగు వేసింది. రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఆయన క్యాంపు ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న అనర్హత ప్రొసీడింగ్స్పై నిర�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్లోని అమృత ఉద్యాన్ను ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు సందర్శించారు.