CJI DY Chandrachud: జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అధికారుల మధ్య జరిగే సమావేశాల్లో న్యాయపరమైన అంశాలను సంభాషించబోమని, కానీ పరిపాలనా, సామాజిక అవసరాల కోసం ఆ మీటింగ్లు నిర్వహించనున్నట్లు సీజేఐ చంద్రచూడ�
చిహ్నాలు, పేర్లు మారిపోతున్న యుగంలో మనం జీవిస్తున్నాం. మద్రాస్ పేరు చెన్నైగా, అలహాబాద్ ప్రయాగరాజ్గా, కలకత్తా కోల్కత్తా గా మారిపోవడం మనం చూశాం. అయితే వీటివెనుక రాజకీయ అం శాలు ఉండటమూ తెలిసిందే. కానీ, తా�
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఒక పరిష్కారానికి తాను భగవంతుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడే ఒక మార్గాన్ని కనుగొంటాడని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు.
సుప్రీంకోర్టు ప్రజాకోర్టుగా ఉండాలని, దానిని భవిష్యత్తు కోసం కాపాడుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్ అన్నారు. అయితే దానర్థం పార్లమెంట్లో ప్రతిపక్షం పాత్రను సుప్రీంకోర్టు పోషించా�
Not A Coffee Shop | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, ఒక లాయర్పై మండిపడ్డారు. ఆయన పదే పదే ‘యా’ అని అనడంపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది కోర్టు.. కాఫీ షాపు కాదు’ అని అన్నారు. ‘యా, యా’ అనడం తనకు ‘అలెర్జ�
CJI DY Chandrachud | పోలీస్స్టేషన్ల నుంచి కోర్టుల వరకు న్యాయ వ్యవస్థ మొత్తం దివ్యాంగ పిల్లల సమస్యలను అర్థం చేసుకోవడం, పరిష్కారంపై దృష్టి సారించాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ �
Supreme Court | చైనా జాతీయుడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్పై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చైనీస్ సిటిజన్ దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ జస్�
CJI DY Chandrachud | పెండింగ్ కేసులను తగ్గించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. భారత్ మండపంలో ఆదివారం జరిగిన జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ స�
CJI DY Chandrachud: ప్రభుత్వ ఆస్పత్రి నేలపై తాను ఓ సారి నిద్రపోయినట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. కోల్కతా కేసు విచారణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకవేళ డాక్టర్లు విధుల్లో చేరకుంటే, అప్�
Supreme Court: జూనియర్, సీనియర్ డాక్టర్ల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. డాక్టర్ల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్, �
CJI DY Chandrachud | సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు కేసులతో ప్రజలు విసిగిపోయారని.. దాంతో సత్వర పరిష్కారాలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు 75వ వార�
న్యాయ విద్య పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్స్ను న్యాయవాదులుగా నమోదుచేసుకోవడానికి రాష్ర్టాల్లోని బార్ కౌన్సిల్స్ అధిక రుసుము వసూలు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది న్యాయవాద వృత్తిలో అణగా�
Supreme Court: మైనింగ్పై పన్ను వసూల్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుందని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించింది. మైనింగ్ ఆపరేట
CJI | మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ను స్థాపించి.. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా�