Supreme Court | సుప్రీంకోర్టులో మల్టీ ఫెసిలిటీ సెంటర్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది కపిల్ స
Hathras stampede | హత్రాస్ తొక్కిసలాట ఘటనలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై కీలక నిర్ణయం తీసుకున్నది. పిటిషన్ను విచారణ కోసం సోమవారం లిస్ట్ చేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో ఓటేయడం మిస్ కావొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి(సీజేఐ) డీవై చంద్రచూడ్ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో అది ప్రథమ ప్రాధాన్యం కలిగిన బాధ్యతని తెలిపార�
CJI DY Chandrachud : సంపూర్ణ జీవనశైలితో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా ఉత్తేజంగా, సానుకూల శక్తితో ఉరకలు వేయవచ్చని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు నిత్యం చెబుతుంటారు.
న్యాయమూర్తులకు కేవలం చట్టబద్ధమైన అధికారం మాత్రమే సరిపోదని, మానవ జీవితాన్ని, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్
రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనున్నది.
CAG | కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నియామక ప్రక్రియపై దాఖలైన పిల్పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రం స్పందన కోరింది. కాగ్ను నియమించే కార్యనిర్వాహక వ్యవస్థలో పారద్శకత లోపించిందని, నిస్పక్షపాతంగా, స్వతం�
కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదన్న విమర్శల్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ కొట్టిపారేశారు. న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం చర్చల్ని బహిరంగ పర్చలేమని, నియామక ప్రక్రియను రికార్డు చే
CJI Chandrachud | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ లింగ అసమానతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండ్లల్లోని ఈ అసమానతలను పరిష్కరించేందుకు చట్టాలు అవసరమని అన్నారు. అయితే, హక్కుల ఉల్లంఘనకు గోప
మిగతా రాష్ర్టాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్ను ఇన్నేండ్లు ప్రత్యేకంగా నిలిపిన ఆర్టికల్ 370 కాలగర్భంలో కలిసిపోయింది. భారత ప్రభుత్వం, జమ్మూకశ్మీర్కు మధ్య ఉండే చిన్నపాటి సన్నని తెర కూడా తొలగిపోయింది. ఆర్టిక�
దేశంలో న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఖాళీలు భారీగా పెరిగిపోతున్నప్పటికీ, నియామకాలు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంటున్�
ప్రభుత్వం(రాజ్యం) ఎప్పుడూ బలహీన వర్గాల పక్షానే ఉండాలని, వారు సంఖ్యాపరంగా గానీ, సామాజిక పరంగా గానీ మైనారిటీ కావచ్చునని, కానీ తద్వా రా పౌరులు ప్రజాస్వామ్య పాలనలో స్వేచ్ఛగా జీవించగలుగుతారని చీఫ్ జస్టిస్ �