న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్ను తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
పదవీ విరమణ వీడ్కోలు సందర్భంగా అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రీతింకర్ దివాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని కొలీజయం వేధింపులలో భా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు (AP High Court) కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు వారి పేర్లను సుప్రీంకోర్టు (Supreme court) కొలీజియం (Collegium) సిఫారసు చేసింది.
పార్లమెంట్ లేదా అసెంబ్లీల్లో మాట్లాడేందుకు, ఓటు వేసేందుకు లంచం తీసుకున్నవారికి విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏడుగురు జడ్జీలతో ధర్మా
కొవిడ్-19 సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినవారికే కాకుండా, అనాథ పిల్లలందరికీ పీఎం కేర్ ఫండ్ సహా ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.
ప్రాథమిక రాజ్యాంగ నిర్మాణంపై కోర్టు బయట కాదు.. కోర్టు తీర్పుల ద్వారానే వివరిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ అంశంపై వివాదం చేయాలనుకోవటం లేదన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకం పారదర్శకంగా లేదని పేర్కొనడం సరికాదని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. రానున్న రోజుల్లో జడ్జిల నియామకం మరింత పారదర్శకంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.
దేశ గొప్పదనాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబించడమే కొలీజియం లక్ష్యమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. మంగళవారం సుప్రీం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రిటైర్డ్ జడ్జీల వీడ్కోలు సమావేశంలో ఆయన �
Manipur Violence: మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు చెందిన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సాగింది. బాధిత మహిళల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అయితే మే 3వ తేదీ నుంచి ఇప
Badri Seshadri : సీజేఐపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రైటర్ భద్రి శేషాద్రిని అరెస్టు చేశారు. పెరంబదూరు జిల్లా పోలీసులు ఇవాళ ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మణిపూర్ అంశంపై సీజే చంద్రచూడ్ చేసిన వ్యాఖ్
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ), సీఎం కేజ్రీవాల్ సర్కార్కు మధ్య ‘రాజకీయ వైషమ్యాలు, తగాదాలు’ పతాక స్థాయికి చేరుకున్నవేళ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Mohammed Shami | టీంఇండియా పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami)పై నమోదైన దాడి, హత్యాయత్నం, గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. షమీపై నమోదైన ఈ కేసు విషయంలో నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.