supreme court: ఉరి వేస్తే నొప్పి వస్తుంది. మరి మరణశిక్ష పడ్డ వాళ్లను ఎలా శిక్షించాలి. నొప్పి లేకుండా ప్రాణాలు తీసేందుకు.. ఉరి కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా. ఈ అంశంపై ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్�
CJI Chandrachud | వన్ ర్యాంక్- వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపులపై కేంద్రం అభిప్రాయాలను అటార్నీ జనరల్ సీల్డ్ కవర్లో సమర్పించటంపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంప్రదాయానికి ముగింపు పలకాల
CJI Chandrachud | ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్.. భారత ప్రధాన న్యాయమూర్తి. అపార అనుభవం ఉన్న న్యాయ కోవిదుడు. ఉన్నత వ్యక్తిత్వంతో, స్వతంత్ర భావాలతో వ్యవహరిస్తారని ఆయనకు పేరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి�
అధికారం ఉంటే ఏదైనా సాధ్యమేనని లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప ఉదంతం చూస్తే అనిపిస్తుంది. ఈ కేసులో అధికారులను రాత్రికిరాత్రే హఠాత్తుగా మార్చేసింది బొమ్మై నేతృత్�
తప్పుడు వార్తల యుగంలో నిజం బాధితురాలిగా మారిందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల నిజాన్ని వాస్తవాల ఆధారంగా నిర్ధారించుకోవడం లేదన్నారు.
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రం శ్రీశైలం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ధనుంజయ్ వై చంద్రచూడ్ అన్నారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామిని ఆదివార
CJI Chandrachud | అత్యున్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు తనను కలిచివేస్తున్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఐఐటీ బాంబే ద
పురుషులు, మహిళలకు వివాహ వయసు విషయంలో ఏకరూపత ఉండేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని, పార్లమెంట్ నిర్ణయం తీసుకొంటుందని వె�
భారత రాజ్యాంగాన్ని వలసవాదులు ఇవ్వలేదని, మనమే తయారు చేసుకొన్న స్వదేశీ ఉత్పత్తి అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. స్వయంపాలన, గౌర వం, స్వాతంత్య్రాన్ని కల్పించే స్వదేశీ ప్రొడక్ట్ భారత రాజ్య�
సుప్రీంకోర్టులో మరో ఐదుగురు జడ్జీలు చేరారు. తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్కుమార్తోపాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో సీజ
Supreme Court | సుప్రీంకోర్టు తీర్పు కాపీలు త్వరలో హిందీతో సహా ఇతర అన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. ముంబయి దాదర్లోని యోగి ఆడిటోరియంలో శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా (బీసీఎంజీ) ఏర్పాట
CJI Chandrachud | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు