దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ లీకేజీ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత�
దేశంలో సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన 3 కొత్త క్రిమినల్ చట్టాల గురించి మాట్లాడేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నిరాకరించారు.
రాజ్యాంగ నైతికతను న్యాయవ్యవస్థలో అమలు చేయడం దేశ విభిన్నత్వానికి అవసరమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. భారత రాజ్యాంగానికి న్యాయమూర్తులు సేవకులు మాత్రమే, యజమానులు కాదని తెలిపారు.
పెండింగ్ కేసుల పరిష్కారం కోసం వచ్చే నెల 29 నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక లోక్ అదాలత్లో పాల్గొనాలని కక్షిదారులకు, న్యాయవాదులకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు.
న్యాయమూర్తిగా తాను ఎన్నడూ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనలేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమాజంలో న్యాయమూర్తులు పోషించగలిగే మానవీయ పాత్ర గురించి ఆక్స్ఫర్డ్ యూనియన�
వైద్య పరీక్షల నిమిత్తం తన మధ్యంతర బెయిల్ను వారం పాటు పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ను ఎప్పుడు విచారిం
లోక్సభ ఎన్నికల్లో ఓటేయడం మిస్ కావొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి(సీజేఐ) డీవై చంద్రచూడ్ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో అది ప్రథమ ప్రాధాన్యం కలిగిన బాధ్యతని తెలిపార�
దేశ న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకొచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొన్ని స్వార్థమూకలు కుట్రకు తెగబడుతున్నాయని సీనియర్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బత�
Supreme Court | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం �
CJI Chandrachud | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ (CJI Chandrachud) ముందు రెండు విస్కీ బాటిల్స్ (whisky bottles) ఉంచారు. ఇది చూసిన ఆయన గట్టిగా నవ్వారు. ఈ బాటిల్స్ మీరు తెచ్చారా? అని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీని ప్రశ్ని
దేశంలో సామాన్యులకే కాదు న్యాయమూర్తులకూ లైంగిక వేధింపులు తప్పడం లేదు. సీనియర్ న్యాయమూర్తి ఒకరు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని యూపీకి చెందిన ఓ మహిళా జడ్జి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్
Supreme Court: సీనియర్లు వేధిస్తున్నారని, తన చావుకు పర్మిషన్ ఇవ్వాలని ఓ మహిళా జడ్జి సీజేఐకి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా రిపోర్టు కోరారు సీజే. ఆత్మహత్య చేసుకుని చావాలనుకుంటున్నట్లు ఆ జడ్జి తన లేఖలో తె