Civil Services | సివిల్ సర్వీసెస్ -2023 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు మెయిన్స్ను నిర్వహించగా, ఈ రాత పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది.
వచ్చే ఏడాదిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ను జూలై 31 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ఓయూ క్యాంపస్లో ఉచ
UPSC Civils Prelims | ఇవాళ 2023వ సంవత్సరానికి సంబంధించి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ పరీక్షలను నిర్వహించింది. రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి.
అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించి ప్రధానితో టీ తాగుతూ ముచ్చట్లు చెప్పిన విజేతలు తమపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని దేశ రాజధాని ఢిల్లీలో
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల ప్రక్రియ ముగియడానికి 15 నెలలు దాటుతున్నదని, దీంతో అభ్యర్థుల విలువైన కాలం వృథా అవుతున్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. డీజీపీ అంజనీకుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 9 మంది ఐఏఎస్ అధికారుల కేటాయిం�
మారుతున్న కాలానికనుగుణంగా ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లతో ఇంటి వద్ద నుంచే అనేక రకాల సేవలు పొందడంతోపాటు ప్రపంచంలోని పలు విషయాలను తెలుసుకోవచ్చు.
supreme court | వివిధ కేటగిరిల్లో సివిల్ సర్వీసెస్లో దివ్యాంగులకు అవకాశం కల్పించే అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఓ వ్యాజ్యంపై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపిన కోర
తెలంగాణ ప్రభుత్వం వేలాది ఉద్యోగాలు ప్రకటించిన తరుణంలో అభ్యర్థులకు సిటీ పోలీసు యంత్రాంగం అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవీస్ పిలుపునిచ్చారు. సోమవారం �
ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ అకాడమీ (కేంద్రం) అందుబాటులోకి వచ్చింది. 25 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. దాదాపు 10 వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు
ఇది బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న గంగా ఘాట్. ప్రస్తుతం ఇది విద్యార్థులకు స్టడీ ఘాట్గా మారిపోయింది. వారాంతాల్లో ఇక్కడకు వందలాది మంది విద్యార్థులు చేరుకుని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. బీహార్తో పాటు �
ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఢిల్లీ నగరంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ చదరంగం పోటీలు (2021-22) జరగనున్నాయి. ఈ పోటీలకు మన రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర చదరంగ జట్టు పాల్గొననుంది. ఈ జట్టులో సంగారెడ్డి జిల్లాలోని �