మౌలానా ఆజాద్ యూనివర్సిటీ హైదరాబాద్ అందిస్తున్న సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనల�
వచ్చె నెల 22 నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2025కు సంబంధించి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను మంగళవారం విడుదల చేస�
UPSC | తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రం బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీఎస్ఎటీ) 20
సివిల్ సర్వీస్స్ లాంగ్టర్మ్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) కోచింగ్-2026 తరగతులను జూలై 27 నుంచి ప్రారంభించనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్�
నగర ప్రజలకు పౌర సేవలు అందించాల్సిన కార్యాలయంలో కొందరు సిగ్గూఎగ్గూ లేకుండా శృంగార కార్యకలాపాలు సాగిస్తూన్నారు. పని ప్రదేశంలోనే బరితెగించి ఇకఇకలు, పకపకలతో పాటు ముద్దులు పెట్టుకుంటూ రాసలీలల్లో మునిగితే�
సివిల్స్ మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా దాటలేక పోయిందామె. కుంగుబాటు నీడలా వెంటాడింది. దిగాలుపడుతున్న బిడ్డకు అండగా నిలిచారు తల్లిదండ్రులు. ‘నువ్వు సాధించగలవు’ అని వెన్ను తట్టారు. ఉత్సాహంగా మరో ప్ర�
యూపీఎస్సీ ఫలితాల్లో కౌటాల మండల వాసి ఆల్ ఇండియా 949వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. మండలంలోని బోదంపల్లికి చెందిన రాంటెంకి సోమయ్య-ప్రమీల రెండవ కుమారుడు సుధాకర్. వ్యవసాయదారులైన సోమయ్య- ప్రమీల దంపతులకు ఇద్దర
Civils rankers | సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఎట్టబోయిన సాయి శివానికి 11వ ర్యాంకు వచ్చింది. ఇక బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు సాధించాడు.
karimnagar | కలెక్టరేట్, ఏప్రిల్ 3 : పెన్షనర్ల పౌర సేవల సవరణ (సీసీఎస్) బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, గాన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభ
రంగారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా సర్వర్ సమస్య కారణంగా తహసీల్దార్ కార్యాలయాల్లో పనులు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. జిల్లాలో భూముల క్రయవిక్రయాలు కూడా అత్యధికంగా ఉంటున్నందున రిజిస్ట్రేషన్లకు అదే స�
ఐఏఎస్ పోస్టులు-1,316, ఐపీఎస్ పోస్టులు-586 ఖాళీలున్నాయని కేంద్రం తాజాగా వెల్లడించింది. 1 జనవరి 2024 నాటికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీ, ఖాళీలు సహా ఇతర వివరాల్ని కేంద్రం పార్లమెంట్లో సభ్యులకు అందజేస�
కేంద్ర ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పులు చేసే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ �