Supriya Sule | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) సైతం అసహనం వ్యక్తం చేశారు.
Bomb threats | ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్టులకు, విమానాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబులు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్, కాల్స్ చేసేవారి సంఖ్య పెరిగిపోతున్నది. ఎప్పుడూ ఏదో ఒక చోట బాంబు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉ�
Flights- Bomb Threats | భారత్లో పలు విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులు..మరింతగా పెరిగాయి. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్లైన్స్కు చెందిన 30కి పైగా విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తాజాగా వెల్లడించారు.
Bomb Threats | దేశంలోని పలు విమానాలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. ఈ బెదిరింపులు కేంద్ర ప్రభుత్వానికి సవాల్గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల నుంచి వచ్చే విమానాల్లో స్కై మార్షల్స్�
Domestic Air Traffic | గత నెలలో 1.29 కోట్ల మందికి పైగా ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. గతేడాదితో పోలిస్తే 7.3 శాతానికి పైగా వృద్ధి పెరిగింది.
No-fly list: ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి నో ఫ్లై లిస్టులో 51 మంది పేర్లను చేర్చినట్లు విమానయాన శాఖ ఇవాళ వెల్లడించింది. విమానాల్లో అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికులను ఆ జాబితాలో చేర్చినట్లు డీజీసీఏ ప�
Air Traffic | దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఏప్రిల్ 30న ఆదివారం రికార్డు స్థాయిలో 4,56,082 మంది ప్రయాణించారు. కరోనావైరస్ మహమ్మారితో దెబ్బతిన్న దేశీయ విమానరంగం మళ్లీ కోలుకుంటుందని పౌర విమానయానశా�
ప్రపంచంలో సివిల్ ఏవియేషన్ విస్తృతంగా పెరుగుతోందని, తెలంగాణలో కూడా వేగం పుంజుకున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
న్యూఢిల్లీ : భారత్ నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలను డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తామని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. హోంమంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల �
మొయినాబాద్ : న్యాయ వ్యవస్థలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాజేంద్రనగర్ 16వ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయ మూర్తి రుబినపాతీమా అన్నారు. బుధవారం సాయంత్రం మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలో న్యాయ సే