పెద్దఅంబర్పేట : సమాజంలో ప్రజలందరూ న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలని, చట్టాలపై అవగాహన కల్గి ఉంటే సరైన సమయంలో సరైన న్యాయం దొరుకుతుందని మెట్రొపాలిటన్ సీనియర్ సివిల్ జడ్జి చందన అన్నారు. ఆదివారం మున్సిపా�
న్యూఢిల్లీ: దేశంలో మలి విడుత కొవిడ్-19 కేసులు పెరుగుతున్నా జాతీయంగా వివిధ నగరాల మధ్య విమాన సర్వీసులను నిలిపివేయబోమని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. మలి విడు�
న్యూఢిల్లీ : దేశీ, అంతర్జాతీయ విమాన ప్రయాణీకులు చెల్లించే విమానయాన భద్రతా రుసుం (ఏఎస్ఎఫ్) పెరగనుండటంతో వచ్చే నెల నుంచి విమాన చార్జీలు భారం కానున్నాయి. ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణీకులు చెల్లిస్తున్న ఏ�
హైదరాబాద్ : దేశంలో కరోనా ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. కొంతకాలంగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధ
ముంబై: విమానాలను నడిపేందుకు వాడే ఫ్యూయల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు పౌర విమాన యాన శాఖ పని చేస్తున్నది. దీనిపై కసరత్తు చేయాలని ఆర్థిక శాఖ దృష్టికి తీసుక