ముచ్చటైన మూడు నగరాలతో కళకళలాడుతున్న హైదరాబాద్ ఇప్పుడు నాలుగో సిటీతో కొత్త అందాలను సంతరించుకోనున్నది. 111 జీవో ఎత్తివేతతో ఆ ప్రాంతమంతా గ్రీన్ సిటీగా రూపాంతరం చెందనున్నది. ఏకంగా 1.32 లక్షల ఎకరాల ల్యాండ్ బ్
ఉక్రెయిన్ రాజధాని కీవ్ను ఆక్రమించుకోవడంలో విఫలమైన రష్యా తాజాగా తూర్పు ప్రాంతాలపై దృష్టిసారించింది. ఈ క్రమంలో పారిశ్రామిక ప్రాంతమైన డాన్బాస్ ఆక్రమణకు పుతిన్ సేనలు కదిలాయి. డాన్బాస్ శివారు ప్రా�
అగ్నితో మంటలు చెలరేగడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో.. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తుంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా సంభవించే పెను ప్రమాదలను నివారించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పంద�
చాలాకాలంగా ఎదురుచూస్తున్న 111 జీవో రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 111 జీవోను ఎత్తివేయాలని తీర్మానించినట్టు ముఖ్యమంత్రి �
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు’ ఇది చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పే మాట. అన్నట్లుగానే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 111 �
ల్యాండ్ మాఫియా..డ్రగ్స్ మాఫియాలా ఇప్పుడు చైన్ స్నాచింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాదికి చెందిన ముఠాలు గొలుసు చోరీలకు తెగబడుతున్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్దుల్లాపూర్మెట�
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జిల్లాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,655.28 కోట్లు ఆదాయం వచ్చినట్లు రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు వెల్లడించారు. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు
గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్... అంటే కార్పొరేట్ సంస్థల కార్యాలయాలకు వేదిక. ఇలాంటి ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ నగరం దూసుకుపోతున్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కంటే గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తు�
ఫాక్స్సాగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఫాక్స్సాగర్ను ప్రభుత్వం రూ. 27 కోట్ల నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్�
ఓపెన్ నాలా.. వరద నీటి కాలువ పైపులైన్లలో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. మలక్పేట సర్కిల్ పరిధిలోని ఓపెన్ నాలా, భూగర్భ వరద నీటి కాలువ పైపులైన్లలో పనులను అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రీ మాన్�
నగరానికి పక్కనే మానేరు డ్యాం గతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చేది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా నగరపాలక సంస్థ చేపట్టిన పనులతో ప్రస్తుతం నగరంలో ఏడాదిన్�
దేశంలో అత్యంత సంపన్నులున్న నగరాల జాబితాలో హైదరాబాద్కు రెండో స్థానం దక్కింది. ముంబై తర్వాత భాగ్యనగరంలోనే అత్యధికంగా అపర కుబేరులు (అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ లేదా యూహెచ్ఎన్డబ్ల్యూఐ) ఉన్
కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ ముఠాలు గంజాయి విక్రయాలకు తెరతీస్తున్నాయి. ఇందుకు హైటెక్ పద్ధతులను అనుసరిస్తున్నాయి. యువతకు మత్తెక్కించేందుకు అత్యంత నాణ్యమైన హై గ్రేడ్ గంజాయిని విదేశాల నుంచ