వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న మొదటి నగరంగా హైదరాబాద్ అతి త్వరలో అవతరించనున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. మురుగు నీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్ల వ్యయంతో 31 స�
భవిష్యత్లో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి నాలుగేండ్ల క్రితమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ
నగరంలోని ఐదు ప్రాంతాల్లో నైట్ బజార్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్తో మేయర్ వై సునీల్రావు సమాలోచ�
మెడికల్ కౌన్సిల్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నియమాలు పాటించని ప్రైవేటు దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఒకపక్క వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపిస్తున్నది. గత నాలుగు రోజులుగా నిబంధనలు పాటించని పలు ద
వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు డెంగ్యూ ఫీవర్ బారిన పడకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కింగ్కోఠి క్లస్టర్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. క్లస్టర్ పరిధి�
కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఆర్థికమాంద్యం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నది. ఇలాంటి కష్ట సమయంలో కూడా విశ్వనగరం అయిన మన హైదరాబాద్ అవకాశాలకు చిరునామాగా మారింది. మల్టి నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో పెట్�
స్వాతంత్య్ర సమరస్ఫూర్తి ప్రజ్వరిల్లింది.. మువ్వన్నెల కీర్తి రెపరెపలాడింది..భారీ జాతీయ జెండాల ప్రదర్శన ఆసాంతం అబ్బురపరిచింది.. భారత్ మాతాకీజై నినాదం దేశభక్తిని మరింత పెంచింది. భారత స్వతంత్ర వజ్రోత్సవా�
అటవీ రక్షణ, పునరుజ్జీవ చర్యలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కలిగించేలా హైదరాబాద్తో పాటు పట్టణాల్లో అర్బన్ ఫారె�
ప్రభుత్వం 1993లో హుజూరాబాద్లో డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. 1994లో మొదటి బ్యాచ్ తరగతులు ప్రారంభమయ్యాయి. తొలుత పట్టణ సమీపంలోని కేసీ క్యాంపులో ఏర్పాటు చేశారు. ఎస్సారెస్పీకి చెందిన ఓ భవనాన్ని కేటాయించి అదే �
నగర శివారు అమీన్పూర్లో ఓ బర్రె రెండు రోజులుగా వర్షంలో తడిస్తూ రోడ్డు పైనే ఉండిపోయింది. చలికి అలాగే ఉండడంతో అనారోగ్యానికి గురైంది. సమాచారం అందుకున్న యానిమల్ వారియర్స్ టీమ్ స్థానిక పశువైద్యుల సహకార�
ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకువస్తూ ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సులలో రెండు వారాలుగా ప్రయోగాత్మకంగా డిజ�
నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ఆరు నెలల్లో గంజాయి-124 కిలోలు, హషీష్ ఆయిల్-5.4 కేజీలు, ఎల్ఎస్డీ బ్లాట్స్-116, ఎండీఎంఏ-25 గ్రాములు, ఎక్సటసీ పిల్స్-10, హ