కోటి జనాభా దాటిన మహానగరం.. భిన్న ప్రాంతాలు, విభిన్న మతాల ప్రజలు కలిసి ఉంటున్న చారిత్రక ప్రాంతం..ఇంతటి మహానగరంలో శాంతిభద్రతల రక్షణకు చర్యలు తీసుకుంటూనే స్థానిక యువతతో కలిసి శాంతి దళాలు ఏర్పాటు చేయాలని నిర�
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీ స్థాయిలో సిబ్బందిని బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 2006 పోలీస్ కానిస్టేబుళ్లు
నిరుద్యోగ విద్యార్థులకు, నిత్య పాఠకులకు ప్రభుత్వం మరో చక్కటి వసతిని కల్పించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీ�
మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘పట్టణ ప్రగతి’ శుక్రవారం నుంచి 15 రోజులపాటు జరగనుంది. పారిశుధ్యం, వ్యర్థాల తొలగింపు, నాలాల్లో వరద సాఫీగా సాగడం, దోమల నియంత్రణ, స�
పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఏ.నర్సింహస్వామి కథనం ప్రకారం.. వినాయక్నగర్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీ సునీ
ది వరల్డ్ బైస్కిల్ డే సైకిల్ ర్యాలీ, ఉదయం 7.30గంటలకు, సంజీవయ్య పార్కు(ముఖ్య అతిథి : మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్)
పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం, ఉదయం 8.30గంటలకు, ఖైరతాబాద్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్
కొలువు.. గెలువు’పై నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో ఉదయం 10గంటల నుంచి పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. ప్రసంగించనున్న పలువురు వక్తలు. ఆర్టీసీ కల్యాణ మండపం, బాగ్లింగంపల్లి.
సోమాజిగూడ ప్ర
న్ఎస్ఎస్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అనాథ విద్యార్థి గృహ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్.
త్యాగరాయగాన సభలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కీవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సుమధుర స్వరాల వీణ. �
గ్రేటర్ రహదారులపై రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల వేగ పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన రహదారులపై కారు 60.. బస్సులు, ఆటోలు, బైక్లు 50 వేగంతో ప్రయాణించాలని నిర్దేశించింది. ఈ మేరకు బుధవారం అధికారికం
విశ్వ నగరంలో సుందరీకరణకు ప్రభుత్వ పెద్దపీట వేసింది. నగర వ్యాప్తంగా కాలనీలు, బస్తీలు, రహదారుల వెంట బిన్ఫ్రీగా మార్చడంతో పాటు కూడళ్ల అభివృద్ధి, ఫుట్పాత్ల పునర్నిర్మాణం, పచ్చదనం కోసం మొక్కల పెంపకం లాంటి
దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో నూతన గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి. మూడు నెలల్లో 43శాతం వృద్ధి రేటు నమోదైందని స్వేర్ యార్డ్స్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. అన్ని నగరాల్లో కలిపి 80వేల గృహ నిర్మాణాలు చేప
అమెరికా నిఘా సంస్థ సీఐఏ మొట్టమొదటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్ చందనీ నియమితులయ్యారు. సీఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ ఈ మేరకు ప్రకటన చేశారు. మూల్చందనీ ఢిల్లీలోని �
ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎస్వోటీ, మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పది లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్, కారు, వెయింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ శిల్పవల్లి �
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్�
ఉక్రెయిన్పై రష్యా మారణకాండ కొనసాగుతున్నది. పోర్టు నగరమైన ఒడెసాలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో 8 మంది మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి