Kangana Ranaut | బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పంజాబ్ మొహాలీలోని జిరాక్పూర్కు చెందిన ఓ వ్యాపారి కుల్విం
Kangana Ranaut Slapped | తన తల్లి కూడా రైతుల నిరసనలో పాల్గొన్నదని సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తెలిపింది. రైతులను అవమానించేలా కంగనా గతంలో స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆమె చెంపపై కొట్టినట్లు చెప్పింద�
దేశ వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయాల వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందిని మోహరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈడీ అధికారులపై ఇటీవలి క�
Suicide | మెట్రో స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. స్టేషన్లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్మీ జవాన్ తన తుపాకీతో తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో ఆదివారం ఉదయం ఘటన చోటు చే�
అవని నుంచి ఆకాశం దాకా.. ఇంటి బాధ్యతల నుంచి దేశ భద్రత దాకా.. ‘ఆమె’ లేని చోటు లేదు. సకల రంగాల్లో ఆమె ప్రతిభకు సాటిలేదు. ఒకనాడు వంటింటికే పరిమితమైన అతివ.. అడ్డంకులను ఎదురొడ్డి నిలిచింది. పురుష ఆధిపత్యాన్ని అధిగమ
Delhi Airport | ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధాని డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi Airport) భారీ భద్రతా వైఫల్యం (Major Security Breach) చోటు చేసుకుంది.
పార్లమెంట్ భద్రత కోసం 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో వీరిని మోహరించినట్టు అధికారులు తెలిపారు.
కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్ఎఫ్)తో పార్లమెంట్ భవనానికి పూర్తిస్థాయిలో సమర్థవంతమైన భద్రతను ఏర్పాటుచేసే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల పార్లమెం
Parliament Security : పార్లమెంట్ భద్రతా అంశం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్ చేతుల్లోకి వెళ్లింది. ఢిల్లీ పోలీసులకు బదులుగా ఇక నుంచి సీఐఎస్ఎఫ్ ఆ భద్రతను చూసుకుంటుంది. లోపలికి ప్రవేశించే వారి�
శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు మెయిల్ (E-Mail) చేశాడు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా మారింది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది.
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్టుల వద్ద భద్రతకు ప్రత్యేక సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్యానల్ సూచిం�