కర్ణాటక రాష్ట్రంలోని హళిబేడు ఆలయానికి సమీపంలోని గిరిజన తండాలో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ జంటగా నటించారు. శేషు పెద్దిరెడ్డి దర్�
‘నగరంలో వరుసగా భయంకరమైన హత్యలు జరుగుతుంటాయి. వాటి వెనకున్న అదృశ్య శక్తులలెవరో ఎవరికీ అంతుచిక్కదు. ఈ నేపథ్యంలో ఈ కేసును పరిశోధించడానికి డిటెక్టివ్ తీక్షణ ముందుకొస్తుంది.
Disha Patani | ‘లోఫర్'లో కనిపించిన ఆ సూపర్ సుందరాంగిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ కళ్లకు కనికట్టు తెలుసు. ఆ చూపులకు ఇంద్రజాలం వచ్చు. కాబట్టే, బాలీవుడ్ ఆ బంగారు బొమ్మను ఎగరేసుకుపోయింది. అయితేనేం, తను �
సిద్ధు జొన్నలగడ్డ బ్లాక్బస్టర్ మూవీ ‘డిజే టిల్లు’కి సీక్వెల్గా ‘టిల్లు స్కేర్' రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సిద్ధు, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించారు.
‘నాకు ఇష్టమైన దర్శకుల్లో తరుణ్భాస్కర్ ఒకరు. ఆయన సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ఆయన దర్శకత్వంతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది’ అన్నారు నటుడు చైతన్య రావు.
1980లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహి ంచిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ చక్రవర్తి - జర్నీ ఆఫ్ యాస్ అన్సంగ్ ఛాంపియన్'. విజయరామరాజు, సిజా రోజ్ ప్ర�
సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘సూరారై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రం స్ఫూర్తివంతమైన కథాంశంతో విమర్శకుల ప్రశంసలందుకొంది. జాతీయ అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్
పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్'. హరీష్శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది.