సోమవారం తన పుట్టిన రోజును జరుపుకుంది కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సందర్భంగా సరదాగా ఫ్యాన్స్తో ముచ్చటించిందీ ముద్దుగుమ్మ. తెలుగులో తాను నటించనున్న సినిమాల గురించి మాట్లాడుతూ ‘పవన్కల్యాణ్గారి �
జయాపజయాలకు అతీతమైన హీరోలు కొందరుంటారు. వారిలో అక్కినేని అఖిల్ ఒకరు. అతనికి సక్సెస్తో నిమిత్తం లేదు. అలాగే అభిమానులకు కొదవా లేదు. ముఖ్యంగా లేడీ ఫాన్ ఫాలోయింగ్లో అఖిల్ ముందు వరుసలో ఉంటాడు.
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కంచర్ల అచ్యుతరావు నిర్మించారు.
‘నా అసలు పేరు రామానాయుడు గన్ని. మాది వైజాగ్. ఎస్.ఐ పరీక్ష రాసి జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్గా సెలక్ట్ అయ్యాను. 2012 నుంచి 22 వరకూ పదేళ్లు ఆ జాబ్ చేశాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఆ జాబ్కి రిజ�
అరవైనాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటి. వస్తువునైనా కావొచ్చు, మనిషినైనా కావొచ్చు. అపహరిస్తే అది కళే. ఇదే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’.
అక్టోబర్, సర్దార్ ఉద్దమ్ చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది బనితా సంధు. తాజాగా ఈ భామ తెలుగులో అడివి శేష్ సరసన కథానాయికగా అరంగేట్రం చేయబోతున్నది.
కార్తీక్ రాజు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హస్తినాపురం’. రాజా గండ్రోతు దర్శకుడు. కాసు రమేశ్ నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్లో ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు భీమ�
‘మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో వ్యాపారం చేస్తూ స్నేహితులమయ్యాం. సినిమాలంటే ఇష్టంతో నిర్మాతలుగా మారాం. కలిసి ఈ సినిమా నిర్మించాం. దాదాపు పాతిక కథలు విన్న తర్వాత ఈ కథను ఎన్నుకున్నాం. ఎక్కడి ప్రేక�
‘నేర పరిశోధనలో క్లూస్టీం కీలక భూమిక పోషిస్తుంది. క్రిమినల్స్ ఎవరో తేల్చేందుకు క్లూస్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ పడే కష్టాన్ని మా ‘అథర్వ’ సినిమాలో చూపించాం’ అన్నారు దర్శకుడు మహేష్రెడ్డి.
రెస్టారెంట్స్లో అడపాదడపా ఇష్టమైన వంటకాను లాగించినా రోజంతా పనితో అలసిపోయిన తర్వాత ఇంట్లో చేసిన ఆహార పదార్ధాలనే తినాలని అనిపిస్తుంటుంది. దేశీ రుచులను హోం ఫుడ్ రూపంలో తీసుకుంటే ఆ రుచే వేరని
ఆ రోజు రూప, ఆమె భర్త సబ్ఇన్స్పెక్టర్ అజయ్ల ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. ఓ అపార్ట్మెంట్ మేడపై ఏకాంతంగా జరుపుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా అజయ్ కాలుజారి బిల్డింగ్పై నుంచి కిందపడి చనిపోయాడు. అది మీ
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకుడు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. డిసెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసు
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.