Katrina Kaif | అందంతో పాటు అద్భుతాభినయంతో హిందీ చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అగ్ర కథానాయిక కత్రినా కైఫ్. ఇటీవలే ‘టైగర్-3’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చిందీ భామ. గురువారంతో ఈ అమ్మడు ఇరవై �
Kannappa | నవంబర్ 23న మంచు విష్ణు ( Manchu Vishnu ) పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కచ్చితంగా సినిమా కూడా ఇదే పాజిటివ్ యాంగిల్ లో ఉంటుందని అందరూ నమ్ముతున్నారు.
Nayanthara | హీరోయిన్ల పారితోషికం అయిదుకోట్లంటే ఎక్కవ. కానీ అమాంతం పదికోట్ల స్థాయికి హీరోయిన్ల రెమ్యునరేషన్ని తీసుకెళ్లిపోయింది నయనతార. ప్రస్తుతం చేస్తున్న ‘అన్నపూరణి’ నయనతార చేస్తున్న 75వ సినిమా.
Ananya Panday | ఈ ఫోన్ల వల్ల మనశ్శాంతి దూరమవుతున్నది. నా చిన్నతనంలో ఈ ఫోన్ల వాడకం తక్కువ. అప్పుడు ఏ బాధా లేకుండా ప్రశాంతంగా బతికాం. ఇప్పుడు ఫోన్ శరీరంలో భాగం అయిపోయింది.
Vaishnav Tej | “మాస్ హీరో అవుదామని లేదు. నాకు తెలిసిందల్లా కష్టపడి నిజాయితీగా పనిచేసుకుపోవడమే. కథ, పాత్ర నచ్చితే సినిమా చేస్తాను. ఫలితం గురించి ఆలోచించను. తొలి సినిమా ‘ఉప్పెన’ కూడా అలాగే చేశాను. ఎవరైనా అడిగినా నే�
‘ప్రతి రోజు పాజిటివ్గా ఆలోచించడం అలవరచుకోండి. జీవితం చిన్నది. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించండి’ అని విక్టరీ వెంకటేశ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సైం�
‘డీజే టిల్లు’ చిత్రంతో యువతరానికి బాగా చేరువయ్యారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్గా ‘టిల్లు స్వేర్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన తాజా చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వ�
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని నటిస్తున్న ‘హాయ్ నాన్న’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ‘దసరా’ వంటి పూర్తి స్థాయి మాస్ సినిమా తర్వాత హీరో నాని ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్ర�
నువ్వేకావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావు వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సీనియర్ దర్శకుడు విజయ్ భాస్కర్. తాజాగా ఆయన ‘ఉషా పరిణయం’ పేరుతో ఫీల
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్లాంట్ మ్యాన్'. కె.సంతోష్బాబు దర్శకుడు. పన్నా రాయల్ నిర్మాత. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. ఆ�
‘దర్శకుడ్ని కావాలనేది నా కోరిక. ఈ విషయాన్ని ‘మన్మథుడు’ షూటింగ్ టైమ్లో నాగార్జున గారికి చెప్పాను. నీ మెంటాలిటీకి దర్శకుడు అంటే కష్టంకానీ, నిర్మాతగా ప్రయత్నించు అని నాగ్ సలహా ఇచ్చారు.
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సారంగాదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్చంద్ర నిర్మిస్తున్నారు.
అఖిల్ సన్నీ, అజయ్ఘోష్, సంజయ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు.
‘అందరికీ నచ్చే సినిమా చేయడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్ మాదిరిగానే సినిమా కూడా అందరినీ మెప్పిస్తుందని నా నమ్మకం’ అన్నారు పంజా వైష్ణవ్ తేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. శ్రీలీల