అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిషన్: చాప్టర్ 1’. ఎమీ జాక్సన్ కథానాయిక. విజయ్ దర్శకుడు. ఎం.రాజశేఖర్.ఎస్.స్వాతి నిర్మాతలు. ఈ చిత్రాన్ని ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెలు�
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా జాన్వీకపూర్ తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా యా
హాలీవుడ్లో విశేషమైన ఆదరణ పొందిన ‘హ్యారీ పోటర్' సిరీస్ తరహాలో భారత్లో కూడా ఫ్రాంచైజీ చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ వెల్లడించారు.
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రెయిన్బో’. దేవ్ మోహన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. రొమాం�
బాలీవుడ్ యువ హీరో ఇషాన్ ఖట్టర్ మరో హాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్నారు. ‘డోంట్ లుక్ అప్' అనే సినిమాతో గతంలోనే హాలీవుడ్ అరంగేట్రం చేసిన ఇషాన్కు ఇది రెండో ప్రాజెక్ట్. నికోలె కిడ్మాన్, లేవ్ ష్రైబర�
Sreeleela | ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల లీల మొదలైంది. తెల్లవారుజామునే షూటింగ్కు బయల్దేరితే.. మళ్లీ చీకటి పడ్డాకే ఇంటికి. టాప్ హీరోతో డ్యూయెట్, వర్ధమాన కథానాయకుడితో డేట్ షూట్, ఇంటికి వస్తూవస్తూ ఏ అన�
Janhvi Kapoor | బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్ గత కొంతకాలంగా యువ పారిశ్రామికవేత్త, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిం
Kajal Aggarwal |క్రమశిక్షణ, నైతిక విలువలు, వృత్తిపరమైన నిబద్ధత దక్షిణాది చిత్ర పరిశ్రమను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని అంటున్నది నాయిక కాజల్ అగర్వాల్. ఈ నైతిక విలువలు బాలీవుడ్లో లోపించాయని ఆమె అభిప్రాయపడి
భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్'. ప్రభాస్ టైటిల్ రోల్ను పోషిస్తున్నారు. సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నది. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 16న ప్రేక్షకుల ముందుకు
వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్'. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతున్నది
కల్యాణ్రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్'. నవీన్ మేడారం దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది
యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సాగర్చంద్ర దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్నారు.
ఉదయ్, వైష్ణవి జంటగా రూపొందుతున్న చిత్రం ‘మధురం’. రాజేష్ చికిలే దర్శకుడు. బంగార్రాజు నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు.