రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. రాజేష్ దొండపాటి దర్శకుడు. పెట్టా కృష్ణమూర్తి, పెట్టా వెంకట సుబ్బమ్మ, పీఎన్కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
యోగేశ్వర్, అతిథి జంటగా రూపొందుతున్న చిత్రం ‘పరారి’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మాత. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘ఏమో ఏమో’ సాంగ్ని ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం.
సినిమా ఓ సృజనాత్మక వ్యాపారం. ఇక్కడ కళతో పాటు కాసులు కూడా ముఖ్యమే. కొన్నేళ్ల క్రితం వరకు తమ భాషా పరిధుల్లోనే సినిమాలు తీసిన దర్శకనిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. తమ సినిమాల కంటెంట్కు �
నటీనటులకు సినిమాలతో కేవలం వృత్తిపరమైన సంబంధమే కాదు..అంతకుమించి భావోద్వేగభరితమైన అనుబంధం కూడా ఉంటుంది. ఒక్క సినిమా కోసం కొన్ని నెలల పాటు పనిచేయడం వల్ల యూనిట్ సభ్యులతో చక్కటి స్నేహసంబంధాలు ఏర్పడతాయి.
సోషల్ మీడియాలో మంగళవారం ఉదయం నుంచీ ప్రచారమవుతున్న తన మృతి వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నటుడు కోట శ్రీనివాసరావు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు.
జాతిరత్నాలు చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నాయిక ఫరియా అబ్దుల్లా. ఆమె రవితేజ సరసన నటించిన సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, సుశాంత్ ఇతర కీలక పాత్రలు ప
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ నిర్మిస్తున్నాయి. ప్రియాంక దత్ నిర్మాత. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.
తెలుగు సినీ నిర్మాత, రచయిత ప్రమోద్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏండ్లు. గత కొంతకాలంగా ప్రమోద్ కుమార్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అన్వేషి’. ఈ చిత్రాన్ని అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.
Kota Srinivasa Rao | తెలుగు సినీ చిత్రపరిశ్రమలో దిగ్గజ నటుల్లో ఒకరు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). ఆయన గురించి ఓ విషాదబరితమైన వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కోట శ్రీనివాసరావు చనిపోయారన్నది ఆ వార్త సారాంశం. అ�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్కు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. ఈ నేపథ
ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను డాల్బీ థియేటర్ వేదికపై లైవ్ పర్ఫార్మ్ చేసి స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ. ఆస్కార్ వేడుక అనంతరం ఇటీవల ఈ
కన్నడ సోయగం రష్మిక మందన్న ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. టాలీవుడ్లో తొలి చిత్రంతోనే చక్కటి విజయాన్ని సొంతంచేసుకున్న రష్మిక మందన్న అనతి�