యువ హీరో ఉదయ్ శంకర్ తన కొత్త చిత్రాన్ని సోమవారం హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ పతాకంపై డాక్టర్ సౌజన్య ఆర్ అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. మేఘా ఆకా�
మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్దేవ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. జి.భవానీ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఏ2 పిక్చర్స్ ప
Salaar |తన కొత్త సినిమా ‘సలార్'ను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు స్టార్ హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నారు.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ నాయికగా నటిస్తున్నది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎ�
“దసరా’ చిత్రం నాకు సరికొత్త అనుభూతిని అందించింది. ‘మహానటి’ తర్వాత మరో ఛాలెంజింగ్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఆమె నాని సరసన నటించిన ‘దసరా’ చిత్రం ఈ న�
సందీప్ అశ్వా, సానియా ఠాకూర్, జోయా ఝవేరి, తరుణ్సాగర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రిస్క్'. ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘సొగసుకే సోకు’
స్వాతి విఘ్నేశ్వరి, అల్లు రమేష్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహిస్తున్నారు. ఎదుబాటి కొండయ్య నిర్మాత. ఈ నెల 31న విడుదలకానుంది.
The Elephant Whisperers | అనాథ ఏనుగుల్ని చేరదీసి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్న బొమ్మన్, బెల్లి నిజ జీవితగాథ ఆధారంగా రూపొందిన ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ’ ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న విషయం తెలిసి
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలప�
“ఫలక్నుమా దాస్' చిత్రం కంటే ఈ సినిమా కోసం పదింతలు కష్టపడ్డా. నటనతో పాటు దర్శకత్వం ఇష్టంతో చేస్తాను. కానీ ప్రొడక్షన్ మాత్రం ఒత్తిడితో ఉంటుంది’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘దాస్ కా �
‘భీమ్లానాయక్' ‘సార్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్తమీనన్. ప్రస్తుతం ఆమె సాయిధరమ్తేజ్ సరసన ‘విరూపాక్ష’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. అయితే ఈ సినిమా విషయంలో చిత్రబృం
సమంత టైటిల్ రోల్ని పోషిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకుడు. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షక
‘మహాసముద్రం’ చిత్రంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కలిసి నటించారు. అప్పుడే వీరిద్దరు ప్రేమలో పడ్డారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఓ మీడియా సమావేశంలో వీటిపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది అదితి రావు హ