Tollywood | ఎంతకాలమని చేస్తామీ యాక్షన్ సినిమాలు.. ఫైట్స్ చేసి చేసి బోర్ కొడుతుంది.. రొటీన్ కథలు విని విని చిరాకు వస్తుంది.. హాయిగా నవ్విస్తే ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా అనుకుంటున్నారు మన యంగ్ హీరోలు. అంద
Ramcharan | డిసెంబర్ నుంచి బుచ్చిబాబు సినిమాతో బిజీ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైపోయింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సాగే స్పోర్ట్స్ డ్రామా�
Lavi Pajni | ఆదిపురుష్ సినిమాలోని డైలాగులు, పాత్రలు ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దాదాపు అన్ని వర్గాల వాళ్లు ఆ సినిమాలోని డైలాగులపై, ఆ సినిమాలో పాత్రలను మలిచిన తీరుపై విమర్శలు గుప్పించ�
అదృష్టం అంటే శ్రీలీలదే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ భామ జోరుమీదుంది. వరుసగా అగ్ర హీరోలతో జోడీ కడుతూ కెరీర్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో దాదాపు ఎనిమిది చిత్రాలు
‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ విడుదలకు ముందే విమర్శలను ఎదుర్కొంటున్నది. టీజర్లో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
‘స్పై’ చిత్రం ద్వారా తెలుగులో కథానాయికగా పరిచయమవుతున్నది ఐశ్వర్య మీనన్. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది.
నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మంగళవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు.
మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. తన తాజా చిత్రం ‘విలాయత్ బుద్ధ’లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు బస్సుపై నుంచి పడటంతో పృథ్వీరాజ్ సు�
‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఫ్యామిలీ ఆడియెన్స్తో పాటు యూత్కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత
శక్తి వాసుదేవన్ హీరోగా, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సితార నిషాకొఠారి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అలా ఎలా’. రాఘవ దర్శకత్వంలో కొల్లకుంట నాగరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Producer Kuljit Pal | బాలీవుడ్కు చెందిన అలనాటి సినీ నిర్మాత కుల్జీత్ పాల్ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి గుండెపోటు రావడంతో ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
గత ఏడాది బంగార్రాజు, ది ఘోష్ట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు అగ్ర నటుడు నాగార్జున. ఆయన తదుపరి చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘సీతారామం’ చిత్రంతో తెలుగులో తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీత పాత్రలో ఆమె అభినయం అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, హిందీ భాషల్లో భారీ చిత్రాల్లో నటిస్తూ