అనగనగా అని మొదలయ్యే కథల్లో అందరికీ తెలిసింది ఏడుగురు రాజులు చేపల వేటకు వెళ్లిన సందర్భమే! రోమాంచమ్లోనూ ఏడుగురు ఉంటారు. వాళ్లు రాజులు కాదు. పేదలూ కాదు. ఓ మోస్తరు స్నేహబంధం మాత్రం అందరిలోనూ ఉంటుంది.
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న దక్షిణాదితో పాటు హిందీలో కూడా సత్తా చాటుతున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ చిత్రాలున్నాయి. ఇటీవల తన జన్మదినోత్సవం సందర్భంగా రష్మిక మందన్న సోషల్మీడియాలో అభిమానుల�
Radhika Apte |బాలీవుడ్ చిత్రసీమలో పనిచేసే మహిళలు సమాన హక్కులు, వేతనాలు, గుర్తింపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పింది కథానాయిక రాధికా ఆప్టే. మహిళా ప్రధాన చిత్రాల రూపకల్పన ఎక్కువ కావడంతో నాయికలకు హీరో
భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్'. ప్రభాస్ రాముడి పాత్రలో టైటిల్ రోల్ను పోషిస్తుండగా, కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఓంరౌత్ దర్శకత్వం వహిస�
‘ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన అపూర్వ విజయంతో పాటు ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలుపొందడంతో చిత్ర దర్శకుడు రాజమౌళి పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో మహేష్బ�
“దసరా’ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా గొప్పగా తీశాడు. నాని ఈ సినిమాతో మా తెలంగాణ బిడ్డగా మారిపోయాడు. తెలంగాణ కళాకారులకు నిలయం. ఇలాంటి విజయాలతో తెలంగాణ నుంచి మరింత మంది కళాకారులు వస్తారు’ అని అన�
“సీతారామం’ చిత్రం తెలుగులో నాకు శుభారంభాన్నిచ్చింది. ఈ సినిమా తర్వాత అలాంటి గొప్ప కథ కోసం ఎదురుచూశా. అందుకే మరో సినిమా ఒప్పుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది’ అని చెప్పింది మృణాల్ ఠాకూర్.
ప్రస్తుతం ఓటీటీ మాధ్యమాల ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలు, వెబ్సిరీస్లను ఇంటి దగ్గరే వీక్షిస్తున్నారు. అయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్పై సెన్సార్షిప్ లేకప�
Tapsee Pannu | తన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలు ఒత్తిడికి గురి చేస్తున్నాయని అంటున్నది బాలీవుడ్ నాయిక తాప్సీ పన్ను. వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తాననే పేరును కాపాడుకుంటూనే నట ప్రయాణం కొనసాగిస్తాన�
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల చిత్రాల్లో నటించాలని ఉంది అంటున్నారు హీరో నాని. వైవిధ్యమైన కథల్లో కనిపించాలనే ప్రయత్నంలోనే తాను ‘దసరా’ చిత్రంలో నటించానని ఆయన చెబుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్
ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. సింగరేణి నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో నాని ఊర మాస్ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నార
‘మూడేళ్ల క్రితం ఈ కథ విన్నాను. సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని అప్పుడే అనుకున్నా. కథలో యూనివర్సల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తున్నాం’ అన్నారు సాయిధరమ్తేజ్. ఆ�
‘జెర్సీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది శ్రద్ధ్ధా శ్రీనాథ్. భావోద్వేగభరితమైన పాత్రలో చక్కటి నటనతో అందరిని మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఈ భామకు ఆశించిన అవకాశాలు రాలేదు.
అందంతో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో రాణిస్తూ బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకుంది పరిణీతి చోప్రా. పన్నెండేండ్ల కెరీర్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి యువతరంలో క్రేజ్ను సంపాదించుకుం