Thalapathy Vijay | విజయ్ సినిమా అంటే ఒకప్పుడు కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయనకు తెలుగులో కూడా మార్కెట్ చాలా వచ్చింది.
ప్రముఖ కథానాయకుడు కమల్హాసన్ తాజాగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి స్వయంగా కమల్హాసన్ కథను అందించడం విశేషం. రాజ్కమల్ ఫిలింస్ ఇండియా నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్ద
కథానాయిక సమంత సినిమాలకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి బారినపడిన ఆమె దాని చికిత్స కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుందని సమాచారం.
నటుడు నాగబాబు కుమార్తె నటి, నిర్మాత నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డతో తన వివాహా బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు పొందిన ఈ జంట గత కొంతక�
తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు ప్రభాకర్ జైనీ. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో,కాళోజీగా మూలవిరాట్ న
‘దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని అందరికీ ఓ కల ఉంటుంది. నాకు వుంది. అయితే చనువు ఉంది కదా? అని ఛాన్స్లు అడగలేను. ముందు నేను చాలా నేర్చుకోవాలి. ఆ తరువాత ఆయనకు ఓకే అనుకుంటే తీసుకుంటారు’ అన్నారు హీరో శ్రీసింహ
‘నేను సినీపరిశ్రమలోకి వచ్చిందే ప్రేక్షకులను మెప్పించడానికి, అందులో భాగంగా కొన్ని రిస్క్లు తీసుకోవాల్సి వస్తుంది’ అంటున్నారు యువ కథానాయకుడు నాగశౌర్య. ఆయన తన తాజా చిత్రం ‘రంగబలి’విజయంపై పూర్తి కాన్ఫి�
‘సామజవరగమన’ కథ చెప్పినప్పుడు ‘నువ్వు నాకు నచ్చావ్'లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నేడు నిజమైంది. సినిమా చూసి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు.
Balakrishna | బాలయ్య మార్కెట్ అంటే ఒకప్పుడు కేవలం 30 కోట్లు మాత్రమే. ఎంత బ్లాక్బస్టర్ అయినా కూడా అయినా కూడా ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ కూడా పెద్దగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడలా కాదు.. ఒకప్పుడు మొత్తం సినిమాకు రూ.30 కోట్�
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్ఏంజిల్స్లో జరుగుతున్న తాజా సినిమా షూటింగ్లో యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ సందర్భంగా ఆయన గాయపడ్డారని తెలిసింది.
‘నేను చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తు పెరిగాను.క్రైమ్ కామెడీ తరహా చిత్రాలు తెలుగులో చాలా తక్కువగా చేసినట్లు అనిపించింది. అందుకే ఈ జోనర్లో సినిమా చేయాలని అనుకుని నిర్మించిన చిత్రమే ‘భాగ్సాలే’ అన్నా
నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారం గురించి గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. భర్త చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు మనస్పర్థలు తలెత్తాయని, కొన్నాళ్లుగా దంపతులిద్దరూ విడిగా ఉంటున్నారని ప్�
పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్భూపతి దర్శకుడు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు.
హీరోల ఇమేజ్ వల్లే సినిమాలు ఆడుతున్నాయని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని చెప్పింది సీనియర్ కథానాయిక అమీషాపటేల్. హీరోలతో సమానంగా కథానాయికలకు కూడా పారితోషికం దక్కాలనే వాదన అర్థం లేనిదని ఆమె పేర్కొంది