మంగళూరు సోయగం కృతిశెట్టికి అవకాశాలైతే వస్తున్నాయి కానీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ‘ఉప్పెన’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం అదిరిపోయినప్పటికీ..ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి.
కార్తి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘జపాన్'. రాజు మురుగన్ దర్శకుడు. అడ్వెంచరస్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్�
నరేష్ ఆగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మెన్ టూ’. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకుడు. మౌర్య సిద్ధవరం నిర్మాత. నేడు ప్రేక్షకుల మందుకురానుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎర్ర తివాచీపై పలువురు అందాల తారలు హొయలొలికిస్తూ ఆహుతుల్ని అలరించారు.
‘పుష్ప’ చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్సింగ్ షెకావత్ పాత్ర అందరికి గుర్తుండిపోయింది. ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ఆయన పలికిన డైలాగ్ చాలా పాపులర్ అయింది.
సోషల్మీడియాలో జరిగే అసత్య ప్రచారాలు, ట్రోలింగ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది యువ కథానాయిక కృతిశెట్టి. తన పనేదో తాను చేసుకుపోతున్నా విమర్శలు రావడం బాధగా ఉందని పేర్కొంది. సాంఘిక మాధ్యమాల్లో నెగెటివ్ వార్త�
యాభైఏండ్లుగా అలుపెరుగని సినీ ప్రయాణాన్ని సాగిస్తున్నారు సూపర్స్టార్ రజనీకాంత్. ఆయన రిటైర్మెంట్ గురించిన వార్తలు ప్రతీ సంవత్సరం వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత�
‘ఈ చిత్ర దర్శకుడు, హీరో సుమంత్ ప్రభాస్ గతంలో చేసిన షార్ట్ఫిల్మ్ చూశాను. అప్పుడే అతనిలో మంచి టాలెంట్ ఉందని అర్థమైంది. ఈ సినిమాతో అతను మరో స్థాయికి చేరుకుంటాడు’ అని అన్నారు హీరో నాని.
Adah Sharma | దాదాపు పదేండ్ల కిందటే తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చినా..ఆశించిన గుర్తింపు ఆదా శర్మకు దక్కలేదు. ఈ అందాల తారకు ప్రతిభ ఉన్నా అదృష్టం కలిసి రాలేదు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', ‘కల్కి’
Jabardasth Rowdy Rohini | జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకుంది రౌడీ రోహిణి. టీమ్ మెంబర్గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి.. తన కామెడీ టైమింగ్స్తో, మాట్లాడే విధానంతో అందరి ఫేవరేట్గా మారింది. మొట్టమొదటి లేడీ టీమ్ లీ�