‘టైగర్ 3’లో కత్రినాకైఫ్ చేసిన యాక్షన్ విన్యాసాలు సినిమా విడుదలకు ముందే చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా టవల్ని కట్టుకొని వేరే స్త్రీతో ఆమె చేస్తున్న పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనిపై కత్రి�
‘ఈ సినిమా ఒరిజినల్ చూశాను. ఇందులో చాలా మార్పులు చేశారు. ‘గన్ గవర్నమెంట్ది.. వేలు మనది’ అన్న డైలాగ్ నాకు బాగా నచ్చింది. శ్రీకాంత్గారిని రియలిస్టిక్ క్యారెక్టర్లో చూసినందుకు ఆనందంగా ఉంది.
Alia Bhatt | పెళ్లి చీరలో జాతీయ అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది అందాభామ అలియాభట్. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘ఆ చీర నాకు ప్రాణం.
ఇటీవల విడుదలైన ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుంది అగ్ర కథానాయిక అనుష్క. నేడు ఆమె జన్మదినం సందర్భంగా ‘భాగమతి-2’ చిత్రాన్ని ప్రకటించారు.
సంపూర్ణేష్బాబు, సంజోష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకుడు. చంద్ర చంగలా నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఏడాది ప్రారంభంలోనే డబుల్ హిట్లు అందుకుని శుభారంభం పలికింది శృతిహాసన్. ప్రస్తుతం ‘ది ఐ’ అనే ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్లో నటిస్తూ బిజీగా ఉంది తను. ఇంత బిజీలోనూ సమయం చిక్కినప్పుడల్లా అభిమానులతో త�
పాత్రకు తగ్గట్టు గెటప్ మార్చుకుంటే సరిపోయే రోజులు కావివి. అందుకు తగ్గట్టు శరీరాన్ని కూడా మార్చుకోవాలి. అవసరమైతే అనూహ్యంగా బరువు పెరగాలి. మళ్లీ అనూహ్యంగా బరువు తగ్గాలి. ఈ మ్యాజిక్ అంతా నెలల్లోనే జరిగిప
ఒకప్పుడు తెలుగు అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది హన్సిక. ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటూ లేడీ ఓరియెంటెడ్ కథాంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నది. ఈ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘మై
సన్నీ కునాల్, వివా రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహించారు. శ్రీరామ దత్తి నిర్మాత. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ను నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు.
Samantha | ‘కెప్టెన్ మార్వెల్ నాకు అత్యంత ఇష్టమైన సూపర్హీరో. ఈసారి ముగ్గురు శక్తివంతమైన సూపర్హీరోలు చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పాల్గొంటున్నారు’ అని చెప్పింది అగ్ర కథానాయిక సమంత.
Eswara Rao సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగన్లో తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచాడు. అక్టోబర్ 31నే ఆయన కన్నుమూయగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.