హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఫోర్జరీ కేసులో మరో కీలక మలుపు. కేసు నమోదనప్పటీ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఏ-2, హెచ్సీఏ కార్యదర్శి దేవరాజ్ రామచందర్ను సీఐడీ పోలీసులు శుక్రవారం పుణెలో అరెస్ట్
అధిక వడ్డీ చెల్లిస్తామంటూ అనధికారికంగా 7,056 మంది నుంచి రూ.4,215 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిన కేసులో ఏ5 నిందితుడు, ఫాల్కన్ గ్రూప్ సీవోవో ఆర్యన్ సింగ్ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్టు డీజీ చారుసిన�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేటు దవాఖానలు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)ని కొల్లగొట్టాయా? నకిలీ బిల్లులు సృష్టించి ఆసలు రోగికే తెలియకుండా సొమ్ము చేసుకున్నాయా? ఇందుకోసం అడ్డదారులు తొక్కాయ
CID FIR | ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు , తనయుడు లోకేష్ తో పాటు మరో 10 మందిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్పోర్టులు పొందిన కేసులో మరొకరిని సీఐడీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరింది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని భీంగల్�
వైట్ కాలర్ నేరాలతో రూ.33.34 కోట్ల మోసాలకు పాల్పడి మూడేండ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న మద్దూరు ఉమాశంకర్ను తెలంగాణ సీఐడీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఉ
రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర రెవెన్యూ డాక్యుమెంట్ల ద్వారా వేలిముద్రలు సేకరించి వాటి ద్వారా బ్యాంకుల నుంచి నగదు కాజేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను రాష్ట్ర సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు సంబంధించి 2020లో నిర్వహించిన ఈ అండ్ ఎం గ్రేడ్-ఈ2 పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లా భిస్నాపూర్ గ్రామానికి చెంది�