క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా సందడి.. సందడిగా మారింది. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్దీపాలు, స్టార్స్తో ముస్తాబయ్యాయి. బుధవారం జరుగనున్న క్రిస్మస్ వేడుకల కోసం కేకులు ఆ�
శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మెదక్ చర్చిని ఆయన సందర్శి
ఏసుప్రభు ఆలోచన విధానంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని రవాణా,బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించార�
కేసీఆర్ హయాంలో పండుగలకు ప్రాధాన్యం లభించిందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని క్రిస్టియన్ భవనంలో నిర్వహించిన క్రిస్మస్ సంబురాల్లో భాగంగా ఆయన మాట్లాడా రు.
కోరిన కానుకలిచ్చే శాంటాక్లాజ్ పండుగనాడు వస్తాడు. ఆ బహుమతి కోసం పిల్లలే కాదు, పెద్దలూ ఎదురు చూస్తుంటారు. క్రిస్మస్ పండుగంటే క్రిస్మస్ తాతతో పాటు చూడచక్కగా ముస్తాబు చేసిన చెట్టు, గిఫ్ట్బాక్స్లు, స్
మరో వారంలో ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆ యువకుడు, అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. బంధువుల ఇంటికి వెళ్లొస్తూ కారు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
ఏసుక్రీస్తు అందరికీ ప్రభువని దైవ సందేశకులు ఉపదేశం చేశారు. క్రీస్తు జన్మదినం యావత్ ప్రపంచానికి పండుగ రోజు అని అన్నారు. అందుకని ఆయన చూపిన మార్గంలో ప్రజలు ముందుకు సాగాలని ఉపదేశించారు. ఖమ్మం నియోజకవర్గవ్య�
ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన ఏసుక్రీస్తు ఆరాధనలు. సోమవారం లోక రక్షకుడి అవతరణను పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన భక్తులు. భక్తిభావంతో ఏసయ్యను స్మరిస్తూ ప్రత
క్రిస్మస్ వేడుకలు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శాంతి, ప్రేమ, కరుణకు ప్రతిరూపమైన ఏసుక్రీస్తును కొలుస్తూ క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అర్ధరాత్రి నుంచే కేక్ కటింగ్లు చ�
స్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ పండుగను అందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని సూచించారు.