నందికొండ హిల్కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే శిల్పకళా నిలయం, తెలంగాణ పర్యాటక కేంద్రాల్లో ప్రముఖమైనదని రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ కమిషనర్ సు�
శాంతియుత సమాజం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలి. ప్రపంచ శాంతిని కోరిన దయామయుడు ఏసుక్రీస్తు. ఆయన జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం.
క్రిస్మస్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు నూతనశోభను సంతరించుకున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లూర్దుమాత చర్చి, క్రిస్టియన్ కాలనీలోని వెస్లీ సెంటనరీ చర్చి, �
జిల్లా కేంద్రంలోని పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో శనివారం ముందస్తు క్రిస్మస్ సంబురాలు అట్టహాసంగా జరుపుకొన్నారు. పారమిత విద్యాసంస్థల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యాసంస్థల చైర్మన్ ఈ ప్రసాద్ రావు
ఆసియాలోనే గుర్తింపు పొందిన ప్రార్థన మందిరాల్లో కల్వరి టెంపుల్ ఒకటి. కల్వరిలో ప్రతి ఏటా నిర్వహించే క్రిస్మస్ పండుగకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు సమ ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అన్ని మతాలకు సమాన ప్రతిపత్తిని కల్పించాలనే సదుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు �
దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలతోపాటు తెలంగాణలో అన్ని మతాల పండుగలకు ఆదరణ లభిస్తోందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. పట్టణంలోని రవి గార్డెన్లో సోమవారం అధికారికంగా ఏర్పాటు చేసిన క్రిస్టియన్లకు దు�
మారేడ్పల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాల పర్వదినాలకు తగిన ప్రాధాన్యతను ఇస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నాలుగోవ వార్డులోని రాందాస్ నగర్ లో రాష్ట్ర ప్ర�