శాంతి, సహనాలకు క్రిస్మస్ ప్రతీక అని, ఏసుక్రీస్తు మహోన్నత క్షమాగుణ సంపన్నుడని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో
క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా చోట్ల చర్చిల వద్ద క్రైస్తవులకు ప్రజాప్రతినిధులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్ పండుగకు సోమగూడెం, బెల్లంపల్లి రహదారి మధ్యలోని కల్వరీ చర్చి సిద్ధమైంది. ఆదివారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో అతి పెద్ద చర్చి కల్వరీ కావడంతో పెద్ద సంఖ్యలో క్ర
ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో ఘ�
స్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ ప్రకారం.. జీసస్ ఒక పశువుల పాకలో జన్మించారు. జీసస్ జన్మించగానే మేరీ మాత ఆయన్ను వస్ర్తాలతో చుట్టి కొట్టంలోనే వదిలివెళ్లారని బైబిల్ చెప్తున్నది.
క్రీస్తు బోధనలు ఆచరణీయమని, యేసు మార్గము అనుసరణీయమని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురసరించుకొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
క్తైసవులు క్రిస్మస్ పండుగను పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో క్తైస్తవులకు ప్రభుత్వం సరఫరా చేసి
శాంతి, సామరస్యంతోపాటు సుస్థిర ప్రభుత్వాలున్నచోటే అభివృద్ధి జరుగుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని శివునిపల్లి కేఆర్ గార్డెన్లో మండల ప్రత్యేకాధికారి, ఆర్డ�
క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, శివ్వంపేట మండలం సీతారాంతండాల్లో ప్రభుత్వం తరఫున క్�
మండలంలోని మత్కేపల్లి నామవరం అడ్డరోడ్డు వద్ద గల వంతెన సమీపంలో మంగళవారం ఎదురెదురుగా ద్విచక్ర వాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు.
నందికొండ హిల్కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే శిల్పకళా నిలయం, తెలంగాణ పర్యాటక కేంద్రాల్లో ప్రముఖమైనదని రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ కమిషనర్ సు�
శాంతియుత సమాజం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలి. ప్రపంచ శాంతిని కోరిన దయామయుడు ఏసుక్రీస్తు. ఆయన జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం.