ధాన్యం కొనుగోలులో నూతన విధానాన్ని తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోదీ, సీఎం రేవంత్రెడ్డి రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.
ధాన్యం కొనుగోలులో రైతులకు నూతన విధానాన్ని తీసుకువచ్చి ధాన్యం కొనుగోళ్లు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న పీఎం మోడీ, సీఎం రేవంత్ రెడ్డిలు రైతు ద్రోహులుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర�
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు 32 క్వింటాళ్ల నిబంధన ఇబ్బందులు కలిగిస్తోంది. యాసంగి సీజన్ లో ఒక్కో ఎకరానికి దాదాపు 36 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ప్రభ�
చొప్పదండి నియోజకవర్గం లో ప్రభుత్వం తూతూ మంత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, కేంద్రాల వద్ద ధాన్యం కొనే దిక్కే లేదని, అన్నదాతపై ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు గంగాధర మండలంలోని 33 గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వెళ�
గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న రికార్డులను, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన డాక్యుమెంట్లను పరి�
కొడిమ్యాల మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదని ఇతరులకు పార్టీలో పెద్దపీట వేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా తన అ�
మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలను గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో శనివారం ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేస�
గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు, తమతో పాటు చదువుతున్న విద్యార్థులను చితకబాదారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నవోదయ ప్రవేశపరీక్షలో విజయాన్ని సాధించిన గుండంపల్లి గ్రామానికి చెందిన జక్కుల నవదీప్ను కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లును ప్రభుత్వం ఆమోదించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
Sunke Ravishankar | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్లో ప్రజలకు గుండు సున్నా పెట్టారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ విమర్శించారు. వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. రైతుభరోసా, ఉ�