Ayyappa Devotees | కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో అయ్యప్ప మాలధారులకు ముస్లింలు భిక్ష ఏర్పాటు చేసి మతసామరస్యం చాటుకున్నారు.
బుడిబుడి అడుగులు వేస్తూ స్కూల్కు వెళ్లాల్సిన ఓ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో మృత్యుఒడికి చేరింది. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి మండలం కొలిమికుంటకు గ్రామానికి చెందిన పంజాల కొమురెల్లి పల్లవి దంపతులద
రుణమాఫీ అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బీఆర్ఎస్ ఎండగడుతున్న వేళ.. నాయకులను అణచివేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గురువారం చొప్పదండిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనంగా న�
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipally Sathyam) సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో బలన్మరణం చెందారు. ఆమె మృతదేహాన్ని �
కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలో గల తన నివాసంలో గురువారం ఉరి వేసుకొన్నారు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ
CM KCR | కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల మ్యానిఫెస్టో విడుదల చేసిందని, దానిలో ఇప్పుడున్న ధరణిని తీసేసి దాని స్థానంలో భూ భారతిని తీసుకొస్తమని ప్రటించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భూ భారతి కొత్తదేం కాదని, గతంలో తీసుక�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరు కొనసాగుతున్నది. ప్రచారంలో భాగంగా ఇప్పటికే 50కి పైగా సభల్లో పాల్గొన్న సీఎం.. ఇవాళ కరీంనగర్, చొప్పదండిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. చొప్పదం�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గ�
Congress | కాంగ్రెస్లో 22 ఏండ్లుగా కార్యకర్తగా పనిచేస్తున్నానని, తన సేవలను గుర్తిస్తుందని.. చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ తనకే ఇస్తుందన్న నమ్మకంతో ఉన్న తనకు పార్టీ ద్రోహం చేసిందని కాంగ్రెస్ యువజన �
CM KCR | రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు �
చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం మూడు సార్లు జాతీయ స్థాయి అవార్డు అందుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి ఆధ