హైదరాబాద్లో ఈ నెల 7న మాదిగలు నిర్వహించ తలపెట్టిన లక్ష డప్పులు.. వేయి గొంతులు బహిరంగ సభను మాదిగలంతా విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. నార్కట్పల్లిలోని తన నివాస
Chirumarthi Lingaiah | రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్దాల పునాదుల మీద అధికారం లోకి వచ్చిందని, పాలనలో కూడా అబద్ధాల పరంపరే కొనసాగిస్తున్నదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు అమలు కాకుండా పేరుకుపోగా, దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపించి అందలమెక్కిన తర్వాత అన్నదాతలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉమ్మడి జిల్లా రైతాంగం సిద్ధమైంది. రైతు మహా ధర్నా ప�
మండలంలోని వనిపాకల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడి ఘటనలో దాడి చేసిన వారిపై కాకుండా ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం చిట్యాల పో�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం ఎందుకని, రైతుల పక్షాన పోరాడేందుకు నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతి ఇవ్వకపోవడం సరైంది కాదని నల్లగొండ జడ్పీ మ�
దామరచర్ల మండలంలోని పెన్నా సిమెంటు పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్ధ్యాన్ని పెంచుకునేందుకు జిల్లా పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ నిర్బంధాల మధ్య కొనసాగింది.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్పాడులోని పెన్నాసిమెంటు కర్మాగారాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ భారీ పోలీసు బందోబ�
ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి.. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసులు పెట్టడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నా
రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. దామరచర్లలో నిర్మించిన యాదాద్రి విద్యుత్ కేంద్రంతోపాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులిచ్చి పూర్తి చేసిన పనులనే సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తున్నారని, జిల్లా ప్రాజెక్టుల పూర్తికి రూపాయి నిధులివ్వని ఆయన ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రావడం సిగ్
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. కట్టంగూర్ మండలం అయిటిపాములలో ఆదివారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలి
మూసీ పేరుతో లక్షన్నరకోట్ల ప్రజాధనం దోచుకుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం, మూసీ సుందరీకరణ అంటూ మూడు పేర్లతో మంత్రి కోమటి